న్యూసెన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు -ఎస్సై నాగుల్ మీరా ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగను జరుపుకోవాలని చింతకాని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాగుల్ మీరా అన్నారు. పోలీస్ ఖమ్మం కమిషనరేట్ ఉత్తర్వుల ప్రకారంగా రహదారులు, బహిరంగ ప్రదేశాలలో గుర్తుతెలియని…
ఆపదలో తోడుగా….మహిళలకు అండగా పూర్తి భద్రతనిస్తున్న రామగుండం కమీషనరేట్ షీ టీమ్స్రామగుండము పోలీస్ కమీషనరేట్ పరిదిలో మహిళల భద్రత కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, వారి ఫిర్యాదుల పట్ల సత్వరమే స్పందించి తగిన విధంగా న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు రామగుండము…
వేగవంతంగా అప్రోచ్ కెనాల్ పనుల పూర్తి త్రాగునీరు సరఫరా.ఇంజనీర్ల కు దిశానిర్దేశం: జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్.జిల్లాలో ఎక్కడ కూడా త్రాగునీటి ఎద్దడి కలగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని వెబెక్స్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ సంబంధిత అధికారులను…
హైదరాబాద్: హనుమకొండ ఆర్డీవోపై సీఎస్ శాంతికుమారికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. తన ఫోన్కాల్ రికార్డు చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేకు పంపించారని అందులో పేర్కొన్నారు. వెంటనే ఆర్డీవోపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్తో కరవు వచ్చిందంటూ ప్రతిపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. పంట నష్టంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ బాల్య వివాహల నిర్మూలనకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మహిళా,శిశు, వికలాంగులు,వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులతో బాల్య వివాహాల నిర్మూలన, బాలల…
జలమండలి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద … షాపూర్ నగర్ లోని జలమండలి కార్యాలయంలో ఎమ్మెల్యే కేపీ. వివేకానంద అధికారులతో “వేసవికాలం నీటి సరఫరా పై” సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ…
ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు 20 బారికెడ్స్ ను అందజేసిన కాసం ఫ్యాషన్ షోరూం యాజమాన్యం గద్వాల్: జిల్లా కేంద్రం లో ప్రజా రవాణ కు ఏలాంటి ఆటంకాలు లేకుండా ట్రాఫిక్ ను నియంత్రించేందుకు మరిన్ని చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ…
–జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత అర్హులైన ప్రతిఒక్కరికి ప్రభుత్వ పథకాల లబ్ది చేకూరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టర్ ముదిగొండ తహసీల్దార్, ఎంపిడివో కార్యాలయాల ఆకస్మిక…
ఉమ్మడి సాక్షిత:మార్చి,01 నుండి చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లో దరణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు వేగవంతంగా చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ ఖమ్మం రూరల్ మండల తహశీల్దారు కార్యాలయంలో దరణి పెండింగ్ దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించి తగు సూచనలు,…
రాష్ట్రంలో ఎక్కడా కులుషిత నీరు,పారిశుధ్యం లోపం వంటి కారణాలతో డయేరియా వంటి అంటురోగాలు ప్రభల కుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.ఇటీవల గుంటూరు నగరంలో ప్రబలిన డయేరియా తదనంతరం తీసుకున్నచర్యలపై వెలగపూడి రాష్ట్ర…