రాష్ట్రంలో ఎక్కడా కులుషిత నీరు,పారిశుధ్యం లోపం వంటి కారణాలతో డయేరియా వంటి అంటురోగాలు ప్రభల కుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.ఇటీవల గుంటూరు నగరంలో ప్రబలిన డయేరియా తదనంతరం తీసుకున్నచర్యలపై వెలగపూడి రాష్ట్ర…
తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు,టీడీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడు నివాసం ఉండే ఉండవల్లి కరకట్ట వెంబడి కొంతమంది…
శాఖాపర లక్ష్యాల సాధనకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలి -జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ శాఖాపర లక్ష్యాల సాధనకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఎంపిడివో లతో కలెక్టర్ సమీక్ష…
తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ రానున్న వేసవి అధికంగా ఉష్ణోగత్రలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నేప థ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. కమిషనర్ రొనాల్డ్…
ఎన్నికల ప్రచారంలో పిల్లల్లను ఉపయోగించుకుంటే కఠిన చర్యలు…రాజకీయ నేతలకు ఈసీ వార్నింగ్ న్యూఢిల్లీ:-లోక్సభ ఎన్నికలకు మరికొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇందుకు సంబంధించి రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల సంఘం కూడా సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఎన్నికల…
తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదం పాటించాకపోతే తగిన చర్యలు తీసుకుంటామని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ హెచ్చరికలు జారీ చేసారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉదయం ఐదు గంటల నుండి…
చట్ట వ్యతిరేక కార్యకలాపాల పై నిరంతర నిఘావెదుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 50 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో కార్డెన్ అండ్ సెర్చ్25 లీటర్ల నాటు సారా, 3 కేజీల కరక్కాయ స్వాధీనం, 2,500 లీటర్ల బెల్లపు ఊట ద్వంసం…
ఎస్ ఐ వినయ్ కుమార్)మద్యం సేవించి వాహనాలు నడపడం వలన ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయ్ .. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడం వలన విలువైన ప్రాణాలు పోగొట్టుకోవడంతో పాటు వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని… ఎవరైనా సరే మద్యం సేవించి…
మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి కౌన్సిలింగ్ ఇస్తున్న ట్రాఫిక్ ఎస్సై గద్వాల పట్టణం: మద్యం తాగి వాహనాలు నడిపిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని గద్వాల పట్టణ ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్ తెలిపారు. గద్వాల పట్టణ కేంద్రంలోని…
మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల ద్వారా ఇంటింట సరఫరా ఖచ్చితంగా జరగాలి త్వరలో మొబైల్ డిస్పెన్సింగ్ వాహనాలకు జీపిఎస్ ఏర్పాటు రేషన్ అందలేదని ఫిర్యాదులు వస్తే జెసిలదే బాధ్యత ప్రతి నెలా మండల స్థాయిలో తహసిల్దార్, జిల్లా స్థాయిలో జెసిలు పిడిఎస్ పంపిణీపై…