పార్లమెంట్ ఎన్నికల ప్రజా చర్చ వేదిక

జోగులాంబ గద్వాల్ జిల్లా ధరూర్ మండలం లో .బండ్ల చంద్రశేఖర్ రెడ్డి నివాసం లో నిన్న జరిగిన ప్రజా చర్చ వేదికలో ఈ సారి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ మనం అందరం కలిసి కట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఒక…

తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై మండలిలో చర్చ

తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై మండలిలో చర్చ హైదరాబాద్ : శాసనమండలిలో తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై గురువారం చర్చ జరిగింది. కాకతీయ తోరణంలో ఏం రాచరికపు ఆనవాళ్ళు ఉన్నాయని ఎమ్మెల్సీ దేశపతి…

కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా భారాస ఎమ్మెల్యే

హైదరాబాద్‌: కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌ పాయింట్ ప్రజంటేషన్‌ (పీపీటీ) ఇచ్చిన తర్వాత హరీశ్‌రావుకు స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌…
Whatsapp Image 2024 01 13 At 3.36.19 Pm

స్థానిక రాజకీయ అంశాలపై చర్చ.

వైసిపి రాష్ట్ర నాయకులు ఎంపి విజయసాయిరెడ్డి శనివారం ఉదయం మంగళగిరి బైపాస్ రోడ్డు మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ వై సిపి కార్యాలయం కు వచ్చారు. నగర పార్టీ అధ్యక్షులు దొంతి రెడ్డి వేమారెడ్డి తో సుమారు 40 నిమిషాలు…

పూడూరు మండలంలో దళిత బంధు పై జనరల్ బాడి మీటింగ్ లో రసవతారంగా చర్చ

వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో దళిత బంధు పై జనరల్ బాడి మీటింగ్ లో రసవతారంగా చర్చ

వరద నష్టంపై ప్రధాన చర్చ

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనున్నది. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించిన సంగతి తెలిసిందే. సుమారు 40 నుంచి 50 అంశాలపై మంత్రివర్గం సమగ్రంగా చర్చించనున్నది. ముఖ్యంగా రాష్ట్రంలో కురిసిన భారీ…

నితీష్ తో కేజ్రీవాల్ భేటీ.. ప్రతిపక్షాల ఐక్యతపై చర్చ!

కేంద్రంలోని మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా దేశంలోని విపక్ష పార్టీలన్నీ ఏకం అవుతున్నాయి. 2024 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అందరు కలిసి కట్టుగా ఉండి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని భావిస్తున్నాయి.. ఈ క్రమంలో బిహార్ సీఎం నితీష్ కుమార్ ముందడుగు…

మోదీ, అమిత్, నడ్డా భేటీ.. సంజయ్ అరెస్టుపై చర్చ

ప్రధాని మోదీతో కేంద్ర హోంమంత్రి అమిత్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమయ్యారు. ఈ భేటీలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానితో మీటింగ్ అనంతరం అమిత్ షా, నడ్డా విడిగా సమావేశం అయ్యారు.…

ప్రధాని ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని విద్యార్థులతో కలిసి వీక్షించిన కూన శ్రీశైలం గౌడ్

Koona Srisailam Goud watched the Prime Minister’s ‘Pariksha Pe Chichar’ program along with the students ప్రధాని ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని విద్యార్థులతో కలిసి వీక్షించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సాక్షిత :…

సాధన హైస్కూల్ లో ‘పరీక్ష పే చర్చ’ లో భాగంగా ‘ఎక్సామ్ వారియర్స్ – ఆర్ట్ కాంపిటీషన్

‘Exam Warriors – Art Competition’ as part of ‘Pariksha Pe Chircha’ at Sadhana High School సాధన హైస్కూల్ లో ‘పరీక్ష పే చర్చ’ లో భాగంగా ‘ఎక్సామ్ వారియర్స్ – ఆర్ట్ కాంపిటీషన్’ *ముఖ్య అతిథిగా…

You cannot copy content of this page