విశాఖపట్నం : మిలాన్ – 2024 వేడుకల్లో భాగస్వామ్యమయ్యేందుకు విశాఖ వచ్చిన భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కు ఐ.ఎన్.ఎస్. డేగాలో ఘన స్వాగతం లభించింది. మిలాన్ – 2024 వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగాకు…
శంకర్పల్లి మండల కార్యాలయంలో డి వార్మింగ్ కార్యక్రమం మండల అభివృద్ధి అధికారి అయిన వెంకయ్య అధ్యక్షతన జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో పాఠశాలల్లోని విద్యార్థులకు డి వార్మింగ్ మందుల గురించి డాక్టర్ రేవతి వివరణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల…
గద్వాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అధర్వంలో సర్పంచులకు సన్మానం కార్యక్రమం మరియు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్…
విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, నటరత్న, పద్మ శ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్బంగా వారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన డిప్యూటీ మేయర్, సాక్షిత : విశ్వ విఖ్యాత నట సార్వభౌమ.. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి…
మాజీ సీఎల్పీ నేత దివంగత పి.జనార్ధన్రెడ్డి (పీజేఆర్) వర్ధంతి సందర్భంగా ఖైరతాబాద్ చౌరస్తాలోని పీజేఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, మాజీ ఎమ్మెల్యే…
ఖమ్మం : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి శక్తివంతం లేకుండా ఒక ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషిచేసిన తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ను ఘన సన్మానం నిర్వహించడం…
అమరజీవి కి ఘన నివాళి నేడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా వినుకొండ పట్టణంలోని నరసరావుపేట రోడ్డు నందు గల పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు…
గులాబీ జెండా నిరుపేదలకు అండ. చామకూర మల్లారెడ్డిఅభివృద్ధిని చూసి కార్ గుర్తుకు ఓటు వేయండి. కేశవరం గ్రామంలో గజమలతో ఘన స్వాగతం.మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా, ప్రతినిధి నవంబర్ 27 (సూర్య దిశ) మూడు చింతల పల్లి: గులాబీ జెండా నిరుపేదలకు…
అడ్డగుట్ట రూపాన్ని మార్చిన ఘనత తమదే నని, పేద ప్రజల జీవితాల్లో వెలుగులను నింపేందుకు నిరంతరం తపిస్తూ శ్రమిస్తున్నామని డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా…
మహాత్మా గాంధీకి రాజ్ఘాట్ వద్ద ప్రధాని, ఘన నివాళి న్యూ ఢిల్లీ : దేశవ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని జరుపుకుంటున్నారు. గాంధీ 154వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ దగ్గర ప్రధాని మోడీ నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి…