మహాత్మా గాంధీకి రాజ్‌ఘాట్‌ వద్ద ప్రధాని, ఘన నివాళి

Spread the love

మహాత్మా గాంధీకి రాజ్‌ఘాట్‌ వద్ద ప్రధాని, ఘన నివాళి

న్యూ ఢిల్లీ : దేశవ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని జరుపుకుంటున్నారు.

గాంధీ 154వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ దగ్గర ప్రధాని మోడీ నివాళులర్పించారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రదాని మోడీ, కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే గాంధీ సమాధి దగ్గర నివాళులర్పించారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page