కేశవరం గ్రామంలో గజమలతో ఘన స్వాగతం.

Spread the love

గులాబీ జెండా నిరుపేదలకు అండ. చామకూర మల్లారెడ్డి
అభివృద్ధిని చూసి కార్ గుర్తుకు ఓటు వేయండి. కేశవరం గ్రామంలో గజమలతో ఘన స్వాగతం.
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా, ప్రతినిధి నవంబర్ 27 (సూర్య దిశ) మూడు చింతల పల్లి: గులాబీ జెండా నిరుపేదలకు అండగా నిలిచిందని, అభివృద్ధిని చూసి ఓటు వేయాలి. ఓటు అడిగే హక్కు నాకు ఒక్కడికే ఉందని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడు చింతల పల్లి మండలంలోని జగన్ గూడ, కేశవరం, నాగిశెట్టిపల్లి, మూడు చింతలపల్లి, లక్ష్మాపుర్, లక్ష్మాపూర్ తండా గ్రామాలలో ప్రచార ర్యాలీలో మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి చామకూరం మల్లారెడ్డి
పాల్గొన్నారు. కేశవరం గ్రామంలో ప్రచారానికి వచ్చిన మంత్రి మల్లారెడ్డికి గ్రామస్తులు గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గులాబీ జెండా నిరుపేదలకు అందగా నిలిచిందని, ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ చామకూర మహేందర్ రెడ్డి, ఎంపీపీ హారిక మురళి గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, జాం రవి, జ్యోతి బలరాం, ఆంజనేయులు, కృపాకర్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, హరి మోహన్ రెడ్డి, మూడు చింతలపల్లి మండల అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, కేశవరం గ్రామా కమిటీ అధ్యక్షులు భూమేష్ గౌడ్, ఉ ద్యమకారులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 28 At 1.42.35 Pm
Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page