భువనగిరి పార్లమెంట్ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయమని దళిత్ జస్టిస్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మేడి నరేష్ అన్నారు. చిట్యాల లో ఆదివారం ఆయన…
వైసీపీ కుట్రలు, కుతంత్రాలను సమర్థంగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎన్డీయే కూటమి కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. పోలింగ్ ముగిసే వరకు క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయాలని కోరారు. వర్మ త్యాగం…
ఎలక్షన్ లో గెలుపు మాట పక్కన బెట్టి?ఉమ్మడి జిల్లాల(గుంటూరు, పల్నాడు)..ఎంపీ అభ్యర్థులు.. గుంటూరు మిర్చి లాగా.. యమ సౌండు గురూ…నేతల ఆస్తులు కోట్లలో..అయిన సింపుల్ అండ్ సాఫ్ట్ గా ప్రజలకు చేరువలో? గుంటూరు, పల్నాడు జిల్లాలో లోక్సభకు పోటీచేసే అభ్యర్థులు ఒకరికొకకరు…
సాక్షిత : రాష్ట్రంలో కాంగ్రెస్ విధానాలు హర్షణీయం ఒక్కొక్కటిగా ప్రకటించిన హామీలు అమలు మెగా డీఎస్సీ ప్రకటించిన ప్రభుత్వం 11062 ఉద్యోగ నియామకాలు నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ పార్లమంటే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని నగర కాంగ్రెస్ అధ్యక్షులు…
రాజీవ్గాంధీ స్మారక ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభంలో పాల్గొన్న… -అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్.. గద్వాల పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజీవ్గాంధీ స్మారక ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ…
ఒటమి శాశ్వతం కాదు. గెలుపునకు నాంది. బీఆర్ఎస్కు ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. శుక్రవారం భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే జగదీష్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
వేగేశన నరేంద్ర వర్మబాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బాపట్ల నియోజకవర్గములోని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం మీ…
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. *సాక్షిత : *సింగరేణి లో జరిగిన కార్మిక సంఘ ఎన్నికల్లో కార్మికులు పెద్దఎత్తున పాల్గొని భారీ మెజారిటీతో ఏఐటీయూసీ ని గెలిపించి రాష్ట్ర గుర్తింపు సంఘంగా నిలబెట్టారని, ఈ విజయం కార్మికుల విజయం అని…
బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గడ్డం వినోద్ వెంకటస్వామి, గడ్డం వివేక్ వెంకటస్వామి భారీ మెజార్టీ గెలుపొందాలని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు మహ్మద్ అమ్జద్ భాయ్ ఆధ్వర్యంలో బిసుగిర్ షరీఫ్ దర్గాలో చాదర్ సమర్పించారు.…
శంకర్పల్లి లో పతి గెలుపు కోసం సతి సాహస ప్రచారం శంకర్పల్లి: నవంబర్ 24: (మన సాక్షి న్యూస్): ఏడు అడుగుల బంధమే కాదు కష్టమైనా సుఖమైన మీలో సగమే అనేది భార్యభర్తల బంధం. ఇప్పుడు ఇదే స్ఫూర్తి ఈనాటి రాజకీయాల్లో…