ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భగత్ నాగార్జునసాగర్ (సాక్షిత ప్రతినిధి) నిడమానూరు మండలం, వెంకటాపురం గ్రామంలో పిఏసీఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్నిఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా…
నకిరేకల్ (సాక్షిత ప్రతినిధి) నకిరేకల్ పట్టణ కేంద్రంలోని నిమ్మకాయల మార్కెట్ పక్కన ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ దైద రవీందర్ సందర్శించారు.ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ రైతులు యాసంగి పంటను తీసుకొని వచ్చి ధాన్యం…
పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన డిసిపి సత్తిబాబు. ఎన్టీఆర్ జిల్లా -నందిగామకంచికచర్ల మండలం పరిటాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన డిసిపి మెకా సత్తి బాబు ఈ సందర్భంగా ఆయన మీడియాతో…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బౌరంపేట్ లోని 19,20వ వార్డు ఇందిరమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాన్ని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రారంభించారు. ఈ…
నూతన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఫైర్ కాలనీ వార్డు మెంబర్ KP షఫీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పేరాయిగూడెం పంచాయితీ పరోధిలో ఫైర్ కాలనీలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ సెంటర్ ను ప్రారంభించిన స్థానిక వార్డు మెంబర్ కెపి.…
Division Corporator Avula Ravinder Reddy is running the Kanti Velam Kendra with pride బాలానగర్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కేంద్రాన్ని డివిజన్ *కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి సాక్షిత :…
BRS Lok Sabha leader Nama Nageswara Rao questioned the Center in writing ఆయుస్మాన్ నిధుల్లోనూ వివక్షే తెలంగాణాకు అరకొర కేటాయింపులా? మిగతా రాష్ట్రాలకు భారీ కేటాయింపులు 2021 -22 లో తెలంగాణా కు కేవలం రూ.12.25 కోట్లే…
Tirupati MP Gurumurthy wants to establish a Regional National Academy of Direct Tax Training Center in Tirupati తిరుపతిలో ప్రాంతీయ నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ శిక్షణా కేంద్రాన్ని స్థాపించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల…
DMHO inspected Budumuru Health Centre బుడుమూరు ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన DMHOశ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరులో విలేజ్ హెల్త్ సెంటర్ వద్ద నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి బొడ్డేపల్లి మీనాక్షి ఆకస్మికంగా…