కంటి వెలుగు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

Spread the love

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బౌరంపేట్ లోని 19,20వ వార్డు ఇందిరమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాన్ని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, దుండిగల్ మున్సిపల్ చైర్పర్సన్ సుంకరి కృష్ణవేణికృష్ణ, వైస్ చైర్మన్ పద్మారావు, డా. ఆనంద్,కమిషనర్ సత్యనారాయణ, డా. నిర్మల, కౌన్సిలర్లు శంభీపూర్ కృష్ణ, బెంబడి వనితబుచ్చిరెడ్డి, సునీతమురళి యాదవ్, మాదాసు వెంకటేష్, అర్కల అనంతస్వామి, బౌరంపేట్ శ్రీనివాస్ రెడ్డి, నిజాంపేట్ కార్పొరేటర్ గాజుల సుజాత, నాయకులు బెంబడి బుచ్చిరెడ్డి, పోలీస్ గోవింద్ రెడ్డి, సరుగారి ధర్మారెడ్డి, మురళి యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి, చంద్రగిరి సతీష్, పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page