నిజం ఎప్పటికైనా గెలుస్తుందని పేర్కొన్నారు. కాళేశ్వరం అంశంలో తాము గతంలో ఎంతో పోరాటం చేశామని గుర్తు చేశారు. నాడు తాము చెప్పిందే ఇప్పుడు నిరూపితం అయిందని ట్వీట్ చేశారు. ప్రజల సొమ్ము దోచుకున్న ఏ ప్రజా ప్రతినిధి కూడా తప్పించుకోలేరని స్పష్టం…
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి పరస్పర విరుద్ధ ధ్రువీకరణలు ఎందుకు ఇచ్చారో వివరణ తెలపాలంటూ కాళేశ్వరం ఎత్తిపోతల ఇంజినీర్ ఇన్ చీఫ్కు నీటిపారుదల శాఖ నోటీసు జారీ చేసింది. బ్యారేజీ నిర్మాణంలో లోపాలకు, పని పూర్తికాకుండానే పూర్తయినట్లు…
విజిలెన్స్ రిపోర్టులు తెప్పించుకున్న ముఖ్యమంత్రి విజిలెన్స్ దాడులు, న్యాయ విచారణ,పెండింగ్ పనులపై చర్చ ఇరిగేషన్ శాఖపై సీఎం రేవంత్రెడ్డి కీలక సమీక్ష
రూ.757.54 లక్షల ఖర్చుతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 29 చెరువులు అభివృద్ధి…రూ.42 కోట్లతో ఫాక్స్ సాగర్, రూ.35 కోట్లతో ఎస్టీపీల అభివృద్ధి…ఫాక్స్ సాగర్, అంబీర్ చెరువులను మినీ ట్యాంక్ బండ్ లుగా తీర్చిదిద్దుతాం…దుండిగల్ లో ‘సాగునీటి దినోత్సవ’ వేడుకల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్……
సాక్షిత సిద్దిపేట* : ట్రయల్ రన్ ను ప్రారంభించిన మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, CMO సెక్రటరీ స్మితా సబర్వాల్కుకునూర్ పల్లి (మం) మంగోల్ గ్రామంలో నిర్మించిన వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్50 ఎకరాల విస్తీర్ణంలో 12 వందల…
Small Kaleshwaram project should be completed soon చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలి.. ప్రాజెక్టు వల్ల నష్టపోయినా రైతుల ఆదుకోవాలి … బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సాక్షిత న్యూస్, మంథని: ప్రజా చైతన్య…
కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ …
Former MLA and BJP state leaders Srisailam Goud visited Kaleswara Muktiswara Swamy. కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ … సాక్షిత : జయశంకర్ భూపాల్ పల్లి…