డివిజన్ ప్రెసిడెంట్ & క్లస్టర్ ఇంచార్జెస్ & భూత్ ఇన్చార్జెస్ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరితో కలిసి సమావేశం నిర్వహించడం జరిగింది బుద్ధ వెంకన్నకోవర్ట్ నాని పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ని నాశనం చేశాడని…
చేనేత సహకార సంఘం కార్యాలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పాలాభిషేకం చేసిన చేనేత సంఘం నాయకులు చౌటుప్పల పట్టణ కేంద్రంలోని 11.వార్డు చేనేత సహకార సంఘం కార్యాలయంలోపద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసినతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చేనేత కార్మికులు ప్రత్యేక ధన్యవాదాలు…
పరకాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేపీ, బిఅర్ఎస్ నుండి భారీ చేరికలు: డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ ఎంపి ఆస్పిరెంట్
పరకాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేపీ, బిఅర్ఎస్ నుండి భారీ చేరికలు: డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ ఎంపి ఆస్పిరెంట్ వరంగల్ పార్లమెంట్పరకాల నియోజకవర్గ కేంద్రం లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బి అర్ ఎస్, బీజేపీ పార్టీ నుండి భారీ చేరికలు…
అమెరికా రాము, టిడిపి మైనార్టీ నేతలపై దుమ్మెత్తి పోసిన, వైసీపీ నాయకులు…. -ఎన్నికలు అయితే అమెరికా పారిపోయే 100 కోట్ల రాము….వేసిన బిస్కెట్లకు కక్కుర్తి పడిన కొందరి కుక్కల వల్ల గుడివాడలో మైనార్టీలకు తీవ్ర నష్టం…. -కొడాలి నాని పేరు ఎత్తే…
మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో న్యూ బోయిన్ పల్లి స్వర్ణ భారతి కాలనీ కు చెందిన బిక్షపతి అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి కి దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ .70,000/-, విలువగల…
జిఎచ్ఎంసి కమిషనర్ డి.రోనాల్డ్ రోజ్ ని వారి కార్యాలయంలో 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పలు సమస్యల గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని…
హాజరు అయిన సీనియర్ ఐఏఎస్ లు. ప్రస్తుతం కొనసాగిస్తున్న నవరత్నాల అమలుతో పాటు, కొత్త పథకాలను ఇంప్లిమెంట్ చేసే యోచనలో ప్రభుత్వం. మరోసారి యువత, రైతు, మహిళల కోసం ప్రత్యేకంగా మ్యానిఫెస్టో సిద్ధం చేస్తున్న ప్రభుత్వం. ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపే…
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఏ.ఎండి. ఇంతియాజ్ స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఇంతియాజ్, సెర్ప్ సీఈవోగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ఇంతియాజ్…
సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఏ.ఎండి. ఇంతియాజ్ స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఇంతియాజ్, సెర్ప్ సీఈవోగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ఇంతియాజ్
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన జగన్నన్నకు చెబుదాం కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన *పల్నాడు జిల్లా ఎస్పీ వై. రవిశంకర్ రెడ్డి ఐపీఎస్, ఈ స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ,ఆర్ధిక,ఆస్తి తగాదాలు,ఉద్యోగ మోసాలు మొదలగు ఆయా…