ఇల్లంతకుంట మండలంలో కాంగ్రెస్ అధ్యక్షుడు గూడపు సారంగపాణి ఐకెపి సెంటర్ ద్వారా కొనుగోలు

ఇల్లంతకుంట మండలంలో కాంగ్రెస్ అధ్యక్షుడు గూడపు సారంగపాణి ఐకెపి సెంటర్ ద్వారా కొనుగోలు,,,,,, ఇల్లంతకుంట మండల కేంద్రంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గూడపు సారంగపాణి గారు మాట్లాడుతూ ఐకెపి సెంటర్ల ద్వారా సహకార సంఘాల ద్వారా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు…

128 డివిజన్ (చింతల్) వివేకానంద నగర్ కు చెందిన వివిధ పార్టీలో నుండి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 128 డివిజన్ (చింతల్ ) వివేకానంద నగర్ చెందిన పండరి,కే.రాముల తామ మిత్ర బృందంతో రాజు ,గ్యానప్రకాష్ ,బాలకృష్ణ ,కుమార్ ,సుజాత సుమలత జానకి కేంద్ర రాష్ట్ర వైఫల్యాల పై నిరంతరం పోరాటం చేస్తున్న టీపీసీసీ…

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం …చేరిక తేది అతి త్వరలో వెల్లడిస్తారు … సాక్షిత : ఖమ్మం జిల్లాలో చివరి సారి అన్ని నియోజకవర్గాల్లోని అభిమానుల అభిప్రాయ సేకరణ కోసం ఏర్పాటు చేసిన సభలో…

అభివృద్ధికి ఆకర్షితులై బిజెపి, కాంగ్రెస్ నుండి 100 మంది బిఆర్ఎస్ పార్టీలో చేరిక…

గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని సంజయ్ గాంధీనగర్, న్యూ షాపూర్ నగర్ లకు చెందిన బిజెపి, కాంగ్రెస్ మహిళా నాయకురాలు, కార్యకర్తలు బీఆర్ఎస్ ప్రభుత్వం…

గండిమైసమ్మ మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వొంపుగూడెం రాజిరెడ్డి నియామకం.

కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు సుంకెట అన్వేష్ రెడ్డి ఆదేశాలతో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు సదానందం గండిమైసమ్మ మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులుగా వొంపుగూడెం రాజిరెడ్డి ని నియమించడం జరిగింది.ఈ సందర్భంగా టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి…

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిన్నార మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

జిన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పది సంవత్సరాల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్డే కృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ…

గాంధీభవన్లో మహిళ కాంగ్రెస్ సమావేశం జరిగింది

రాష్ట్ర మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీత రావు అధ్యక్షతన గాంధీభవన్లో మహిళ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎఐసిసి సెక్రెటరీ రోహిత్ చౌదరి గారు. మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు, టీపీసీసీ ఉపాధ్యక్షులు సంగిశెట్టి జగదీష్,…

కార్మికులకు న్యాయం జరిగేలా వేజ్ బోర్డ్ నిర్ణయాలు ప్రకటించడం కాంగ్రెస్ intuc విజయం-జనక్ ప్రసాద్

జనక్ ప్రసాద్, intuc జాతీయ నాయకులు…. కలకత్తా లో వెజ్ బోర్డ్ సమావేశం జరిగింది. భారత దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థల్లో 5 సంవత్సరాలకొకసారి ఈ సమావేశం జరుగుతుంది. 19% శాతం మినిమం గ్యారంటీ తో 25 శాతం అలవెన్సులతో…

ఈద్ మీలాఫ్ కాంగ్రెస్ మీటింగులో పాల్గొన్న గడ్డం ప్రసాద్ కుమార్ మాజి మంత్రి

వికారాబాద్ జిల్లా ఈద్ మీలాఫ్ కాంగ్రెస్ మీటింగులో పాల్గొన్న గడ్డం ప్రసాద్ కుమార్ మాజి మంత్రి.

మీడియా సమావేశం పాల్గొన్న కాంగ్రెస్ కమిటీ జిల్లా డీసీసీ అధ్యక్షులు మరియు మాజీ మంత్రి

వికారాబాద్ జిల్లా మీడియా సమావేశం పాల్గొన్న కాంగ్రెస్ కమిటీ జిల్లా డీసీసీ అధ్యక్షులు టీ రాంమోహన్ రెడ్డి మరియు గడ్డం ప్రసాదుకుమార్ మాజీ మంత్రి

You cannot copy content of this page