journalists జర్నలిస్టులకు టోల్ మినహాయింపు ఇవ్వాలి: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

journalist జర్నలిస్టులకు టోల్ మినహాయింపు ఇవ్వాలి: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు journalists న్యూ ఢిల్లీ: ప్రభుత్వం గుర్తింపు పొందిన జర్నలిస్టులందరికీ టోల్ఛార్జీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర హైవే, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని విజయనగరం ఎంపీ కలిశెట్టి…

న్యూఢిల్లీలోని దర్గాలో మొక్కు చెల్లించుకున్న కలిశెట్టి

న్యూఢిల్లీలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హజారత్ నిజాముద్దీన్ బాబా దర్గాలో ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ శిక్షణ శిబిరం మాజీ డైరెక్టర్, ఎచ్చెర్ల నియోజవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కలిశెట్టి అప్పలనాయుడు మంగళవారం మొక్కు చెల్లించుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 9న ఏపీ…

చంద్రబాబుకు మద్దతుగా’ లెట్స్ ఆర్టీసీ ఫర్ సిబిఎన్ ‘ పేరుతో కలిశెట్టి వినూత్న కార్యక్రమం

చంద్రబాబుకు మద్దతుగా’ లెట్స్ ఆర్టీసీ ఫర్ సిబిఎన్ ‘ పేరుతో కలిశెట్టి వినూత్న కార్యక్రమం ఆర్టీసీ బస్సు, ఆటోలలో ప్రయాణించి శ్రీకాకుళం జడ్పీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ కార్యక్రమానికి చేరుకున్న కలిశెట్టి ఆరోగ్యం క్షీణించిన చంద్రబాబును తక్షణమే ప్రభుత్వ వైద్యశాలలో…

శ్రీ కృష్ణున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన కలిశెట్టి అప్పలనాయుడు దంపతులు

07-09-2023ఎచ్చెర్ల నియోజకవర్గంరణస్థలం మండలం కోష్ట గ్రామంలో శ్రీశ్రీశ్రీ రాధా గోవింద మందిరంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్బంగా శ్రీ కృష్ణున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నా ఉత్తరాంధ్ర శిక్షణ శిబిరం మాజీ డైరెక్టర్ ఎచ్చెర్ల నియోజకవర్గ తెదేపా…

కలిశెట్టి ఆధ్వర్యంలో 100 ఎడ్లబళ్లుతో భారీ ర్యాలీ

కలిశెట్టి ఆధ్వర్యంలో 100 ఎడ్లబళ్లుతో భారీ ర్యాలీ ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలోని లావేరు,మండలంలో ఆదివారం సాయంత్రం ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో లక్ష్మీపురం,నేతేరు, లోపెంట, కేశవరాయునిపాలెం,గ్రామాల రైతుల ఆధ్వర్యంలో సుమారు100ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా కలిశెట్టి…

పొందురు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడు జన్మదిన వేడుకలు

Kalishetty Appalanaidu’s birthday celebrations, ex-chairman of the Konguru Market Committee శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకుడు, పొందురు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడు జన్మదిన వేడుకలు రణస్థలం మండల కేంద్రంలో స్థానిక…

కొండముల గ్రామంలో ఇంటింటికీ తెలుగుదేశం – ప్రతీ ఇంటికీ కలిశెట్టి” కార్యక్రమం

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంరణస్టలం మండలం కొండముల గ్రామంలో ఇంటింటికీ తెలుగుదేశం – ప్రతీ ఇంటికీ కలిశెట్టి” కార్యక్రమం నిర్వహించారు.జై కలిశెట్టి- జై తెలుగుదేశం అంటూ యువత నినాదాలతో మార్మోగింది ఎచ్చెర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు పొందూరు…

You cannot copy content of this page