అమరావతి: జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రుల కమిటీ చర్చలు చేపట్టింది. 16 ఉద్యోగ సంఘాలతో మంత్రి బొత్స, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ జవహర్రెడ్డి సమావేశమయ్యారు.. పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డీఏలపై ఈ భేటీలో…
3 గంటలకు నోవాటేల్ హోటల్ లో మీటింగ్ హాజరుకానున్న అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ఇతర సభ్యులు. ఉమ్మడి మేనిఫెస్టో కి తుది రూపు ఇవ్వనున్న కమిటీ. ఎన్నికల్లో ఉమ్మడి సమావేశాల నిర్వహణ, ప్రచారం పై కమిటీలో నిర్ణయం.
సమావేశంలో పాల్గొననున్న ఇరుపార్టీల సమన్వయ కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో సమన్వయం, ఉమ్మడి కార్యాచరణపై చర్చ సమావేశంలో మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై చర్చ వివిధ జిల్లాల్లో ప్రచార వ్యూహాల రూట్మ్యాప్పై చర్చ టీడీపీ కమిటీ సభ్యులుగా అచ్చెన్నాయుడు, యనమల, పితాని, పయ్యావుల,…
మంటపం, గోపురం నిర్మాణ పనులను ప్రారంభించడానికి ఆహ్వానంహుస్నాబాద్ పట్టణంలో నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయానికి మంటపం, గోపురం నిర్మాణ పనులను ప్రారంభించడానికి తేది : 16 – 2 – 2024 శుక్రవారం రోజున రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ…
శంకర్పల్లి మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామ శివారులో గల శ్రీ మాణికేశ్వరి మాత పాదుక ప్రతిష్ట 19వ వార్షికోత్సవం ఈనెల 16వ తేదీన జరగనుంది. ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు రథసప్తమి సందర్భంగా గోడ పత్రికను విడుదల చేశారు. ఆలయ కమిటీ…
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. జగతగిరిగుట్ట డివిజన్ శ్రీనివాస్ నగర్లో ఉన్న బస్తి కమిటీ హాల్ ను స్థానిక నాయకుడు ఎవ్వరికి చెప్పకుండా కిరాయికి ఇచ్చి ఇప్పుడు ఖాళీ చెయ్యకుండా ఉండటం నేరమని,కావున వెంటనే మునిసిపల్ అధికారులు ఖాళీ చేయించాలని…
సిపిఐ జాతీయ కార్యదర్శి డి.రాజ ,సిపిఐ సెంట్రల్ కమిటీ సభ్యులు కె నారాయణ ని, మాజీ రాజ్యసభ సభ్యులు అజీజ్ పాషా ని న్యూ డిల్లీలోని సిపిఐ జాతీయ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించినందుకు డిల్లీలో…
ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సమావేశం కానుంది. రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లతో సిసిఎల్ఎలో ధరణి కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించ నున్నారు. అనంతరం జిల్లాల వారీగా క్షేత్రస్థాయి భూ సమస్యలపై ఈ కమిటీ ఆరా…
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వేదికగా ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణకు కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ…
సీఎం రేవంత్రెడ్డి వేగంగా సమస్యలు పరిష్కరించడానికి అడుగులు వేస్తున్నారు: ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి రైతుల భూ సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది