అభివృద్ధి చేసి చూపిస్తాం బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ బిజెపి కి ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని బిజెపి అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ అన్నారు. బొల్లారం మున్సిపల్ లో పలు కాలనీలో ఇంటింటికి ఆయన పెద్ద ఎత్తున కార్యకర్తలతో…
మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే డాక్టర్ మెతుకు ఆనంద్ ను మరోసారి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించండి.*వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గెరిగేట్ పల్లి లో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ…. ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించిన, వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు,…
200 ఉన్న పెన్షన్ 2000 వేలు చేసి మళ్లీ గెలిస్తే 5000 పెన్షన్ అందిచబోయే BRS ప్రభుత్వంకే మరోసారి ఓటు వేసి గెలిపించండి.
వికారాబాద్ మండలం పరిధిలోని అత్త్వెల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన, వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సతీమణి డాక్టర్ మెతుకు సబితా ఆనంద్ . BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్…
తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్ ది : కందాళ..*కూసుమంచి మండలం భగవాన్ తండా,హిరమాన్ తండాలో ఎన్నికల ప్రచారం చేసిన *BRS పార్టీ పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి * ఈ సందర్భంగా ప్రజలకు గత…
పాలేరు నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగించండి…!! నేలకొండపల్లి మండలం ముఠాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం చేసిన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రజలకు గత 5 ఏళ్లుగా అందించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ మళ్ళీ అధికారంలోకి వచ్చాక…
రాజకీయ టూరిస్టులకు శాశ్వతంగా మన వికారాబాద్ నుండి సాగనంపుదాంధారూర్ మండల పరిధిలోని ఎబ్బనూర్, అల్లీపూర్, హరిదాస్ పల్లి, చింతకుంట, స్టేషన్ ధారూర్, ధారూర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న, బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ .ఎమ్మెల్యే సమక్షంలో…
యువత ఓటు కీలకం అని జనసేన PAC ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. కొత్తపేటలోని పార్టీ కార్యాలయంలో వివిథ కళాశాలల విద్యార్ధులతో ఓటరు క్యాంపెయిన్ పోస్టర్లను విడుదల చేసిన ఆయన మాట్లాడుతు ఈ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో నాలుగు లక్షల మంది…
ప్రజలను నట్టేట ముంచిన జగన్ రెడ్డి రాష్ట్రంలో జగన్ రెడ్డి అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఓటు అనే ఆయుధం ద్వారానే జగన్మోహన్ రెడ్డికి బుద్ధిచెప్పాలి. వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి…
గ్రాడ్యుయేట్ అయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎందుకు నమోదు చేసుకోలేదయ్యా. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి
గ్రాడ్యుయేట్ అయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎందుకు నమోదు చేసుకోలేదయ్యా. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి సాక్షిత నంద్యాల జిల్లా డోన్ నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం…
Everyone who has completed 18 years of age should be registered to vote 18 స.లు పూర్తి అయిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి -జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ సాక్షిత ఖమ్మం…