వైసీపీ ఐదేళ్ల పాలనలో సర్వేపల్లి నియోజకవర్గానికి ఆయన చేసిన ద్రోహం మరిచిపోలేమంటున్న ప్రజానీకం ప్రైవేటు టోలుగేటు తెరిచి కృష్ణపట్నం పోర్టు నుంచి కంటైనర్ టెర్మినల్ ను తరిమేసి 10 వేల మంది ఉద్యోగుల పొట్టకొట్టిన కాకాణి కరోనా విపత్తు సమయంలో వడ్ల…
పవన్ కంటే చిరంజీవే బెటర్ అన్న ముద్రగడ పవన్ తన ఇంటికి రావాలన్నా చంద్రబాబు అనుమతి కావాలని ఎద్దేవా జగన్ ఆలోచనలు బాగుండబట్టే వైసీపీలో చేరానని వ్యాఖ్య
సంక్షేమం కోసం పనిచేసే నాయకుడికి ఓటమి ఉండదని కుత్బుల్లాపూర్ ప్రజలు నిరూపించారు : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …సాక్షిత : 125 – గాజుల రామారం డివిజన్ కైసర్ నగర్ కమిటీ హాల్ నందు ఓం మణికంఠ నాయి బ్రాహ్మణ సేవా సంఘం…
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైయస్సార్సీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమని అన్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కూటమిదే విజయమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రశాంత్ కిషోర్…
రాజీవ్గాంధీ స్మారక ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభంలో పాల్గొన్న… -అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్.. గద్వాల పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజీవ్గాంధీ స్మారక ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ…
ఒటమి శాశ్వతం కాదు. గెలుపునకు నాంది. బీఆర్ఎస్కు ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. శుక్రవారం భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే జగదీష్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి ఏడుకొండలు ఘాటు విమర్శలు విజయవాడ, : వైసీపీలో బీసీ నేతలకు ప్రజలకు గౌరవం లేదని, రానున్న ఎన్నికల్లో వైసిపి ఘోరంగా ఓటమి చెందటం ఖాయమని తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి సాదరబోయిన ఏడుకొండలు ఘాటుగా విమర్శించారు.గురువారం మాజీ ఎమ్మెల్సీ…
అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదు.., మీరే అధికారంలో ఉన్నారు కదా..!! తప్పు జరిగితే విచారణ చేసి నిరూపించండి.. ఖమ్మంలో మాజీమంత్రి పువ్వాడ అజయ్
బీసీలపై జగన్ రెడ్డి కపట ప్రేమ జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని అందుకే అభ్యర్థులను మారుస్తున్నారని ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ పత్రికా ప్రకటన ద్వారా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న…
భద్రాద్రిలో సమర భేరి గెలుపు బరిలో కాగ్రెస్ అభ్యర్థి…. ……….. సాక్షిత భద్రాచలం:భద్రాచలం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి పోదేం వీరయ్య వెంకటాపురం వాజేడు పేరూరు మండలాలలో ప్రచారం చేపట్టారు, విస్తృత జనాదరణ కలిగిన గిరిజన ప్రాంతాలలో వీరయ్య కు నీరాజనాలు…