ఉదయంచే సూర్యడికి ఎదురులెదు…. వీరయ్య కు ఓటమి లేదు……

Spread the love

భద్రాద్రిలో సమర భేరి

గెలుపు బరిలో కాగ్రెస్ అభ్యర్థి….

………..

సాక్షిత భద్రాచలం:
భద్రాచలం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి పోదేం వీరయ్య వెంకటాపురం వాజేడు పేరూరు మండలాలలో ప్రచారం చేపట్టారు, విస్తృత జనాదరణ కలిగిన గిరిజన ప్రాంతాలలో వీరయ్య కు నీరాజనాలు పలుకుతున్నారు వీరయ్య సమక్షంలో వందలాది కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరికలు మొదలయ్యాయి, వీరయ్య గెలుపు కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాల్లో విజయవంతం, భద్రాచలం ప్రజలు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించే ప్రయత్నం చేస్తుంటారు, దశాబ్దాల కాలము నుండి, కాంగ్రెస్ పార్టీకి పోటీగ కమ్యూనిస్టు పార్టీలే గట్టి పోటీ అని చెప్పవచ్చు, అనేక సందర్భాల్లో నియోజకవర్గాన్ని పరిపాలించిన ఘనత కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీలు దే,ఈసారి ఎన్నికల్లో అధికార పార్టీ టిఆర్ఎస్, అభ్యర్థి తెల్లం వెంకట్రావు పోదేం వీరయ్యల మధ్య గట్టి పోటీ నెలకొంది, ఏదైనా వీరయ్యను గెలిపించుకోవడానికి సిపిఐ తెలుగుదేశం పార్టీలు బలంగా ప్రయత్నాలు చేస్తున్నాయి ఇక భద్రాచలం పట్టణానికి వస్తే పూర్తిస్థాయిలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎక్కువగానే ఉన్నది అని విశ్లేషకులు చెబుతున్నారు, నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడైన వీరయ్యని గెలిపించుకుంటే ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని వాదనలు వినపడుతున్నాయి ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ చర్ల వెంకటాపురం దుమ్ముగూడెం వాజేడు మండలాల్లో ఆయన అభిమానులు కీలకపాత్ర పోషిస్తున్నారు, వివిధ ప్రాంతాల్లోప్రచారం చేయబడుతున్నవీరయ్య గెలిపించండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా అంటున్నారు గతంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం రాకపోవడం పట్ల భద్రాచలానికి చెందిన నీళ్లు నియామకాలు

Whatsapp Image 2023 11 17 At 6.26.35 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page