చట్నీస్ హోటల్‌పై ఐటీ రైడ్స్

ప్రముఖ టిఫిన్స్ హోటల్ సంస్థ చట్నీస్‌పై ఐటీ అధికారులు రైడ్స్ చేసారు.. చట్నీస్‌ సంస్థ యజమాని అట్లూరి పద్మ, వైఎస్ షర్మిలకు వియ్యంకురాలు. చట్నీస్ కార్యాలయాలపై దాడులు కొనసాగుతుండగా, అటు అట్లూరి పద్మ ఇంటి వద్ద కూడా ఐటీ దాడులు జరుగుతున్నట్లు…

విజన్ వైజాగ్: విశాఖలో రహేజా ఐటీ పార్క్

విశాఖ రుషికొండ ఐటీ సెజ్ లో ఐటి పార్కు ఏర్పాటుకు రహేజా గ్రూపుకు 7.24 ఎకరాలు కేటాయించిన ఆంధ్ర్రప్రదేశ్ ప్రభుత్వం.

బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తోన్న సూసైడ్‌ నోట్‌

నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీలో విషాదం చోటుచేసుకుంది. పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న శిరీష (17) బలవన్మరణానికి పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారం కారణంగా పోలీసులు చెబుతున్నారు. ఈ విషాద ఘటన గురువారం (ఫిబ్రవరి 22) చోటు చేసుకుంది.పోలీసులు…

ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ని సన్మానించిన జ్యోతి బీమ్ భరత్ దంపతులు

చేవెళ్ల పార్లమెంట్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం మొయినాబాద్ మండల పరిధిలోని హిమాయత్ నగర్ చౌరస్తాలో గల జేపిఎల్ గార్డెన్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. చేవెళ్ల నియోజకవర్గ…

మడికొండ ఐటీ పార్క్ నిర్వహించిన మెగా జాబ్ మేళా ను సహచర శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి

మడికొండ ఐటీ పార్క్ నిర్వహించిన మెగా జాబ్ మేళా ను సహచర శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించిన వర్ధన్నపేట శాసనసభ్యులు KR నాగరాజు… సాక్షిత : హనుమకొండ జిల్లా లోని మడికొండ ఐటీ పార్క్ లో క్వాద్రంట్…
Whatsapp Image 2023 11 03 At 1.28.44 Pm

మేయర్‌ పారిజాత ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు

హైదరాబాద్‌బడంగ్‌పేట లోని మేయర్‌ పారిజాత నరసింహా రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. నగదు, పలు కీలక పత్రాలను అధికారులు తీసుకెళ్లారు. పారిజాతతోపాటుపలువురు కాంగ్రెస్‌ పార్టీ నాయకుల ఇండ్లపై ఐటీ అధికారులు గురువారం ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే.…

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో భారత్‌లోని డొమినికన్‌ రిపబ్లిక్‌ రాయబారి హెచ్‌.ఈ. హైదరాబాద్‌లో Mr డేవిడ్ ప్యూగ్.

డొమినికన్ రిపబ్లిక్ కరేబియన్ మరియు మధ్య అమెరికా ప్రాంతంలో అతిపెద్ద మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటి. సమావేశంలో, ఇటీవలి సంవత్సరాలలో తెలంగాణలో ఐటీ మరియు పారిశ్రామిక రంగాలలో అపూర్వమైన వృద్ధిని మంత్రి హైలైట్ చేశారు మరియు డొమినికన్…

ఐటీ, పురపాలక శాఖ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు

ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండి మైసమ్మలోని బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా కార్యాలయంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు…

నిజామాబాద్ ఐటీ హబ్… యువత ఉజ్వల భవిష్యత్తుకు బాట

రెండో దశ ఐటీ హబ్ ను కూడా అభివృద్ధి చేస్తాంజాబ్ మేళాలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత సాక్షిత : నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఐటీ హబ్ స్థానిక యువత ఉజ్వల భవిష్యత్తుకు బాట వేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత…

మహబూబ్ నగర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఐటీ టవర్ ను మే 6న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చే ప్రారంభం.

సాక్షిత : ఐటీ టవర్ ప్రారంభానికి ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి డా.V. శ్రీనివాస్ గౌడ్ ఆదేశం.బెంగళూరు హై వే నుండి ఐటీ టవర్ కు 100 Ft నూతన కనెక్టింగ్ రోడ్డు కు అనుసంధానంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా…

You cannot copy content of this page