తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు స్థానాలకు ఎమ్మెల్సీలుగా ఎన్ఎస్యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ…
తెలంగాణ శాసనసభ స్పీకర్గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. ఒకే నామినేషన్ రావడంతో ప్రసాద్కుమార్ ఎన్నిక ఏకగ్రీవమైంది. గురువారం నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభలో స్పీకర్ ఎన్నికపై ప్రొటెం…
ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం అని ఏకగ్రీవ తీర్మానం చేసిన నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్ క్రైస్తవ పాస్టర్లు
ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం అని ఏకగ్రీవ తీర్మానం చేసిన నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్ క్రైస్తవ పాస్టర్లు .. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి…
డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ బీ ఆర్ ఎస్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ కు వివిధ సంఘాలు, సంస్థలు, తటస్తులు నుంచి మద్దతు లభిస్తోంది. వివిధ వర్గాలకు చెందిన వారు పద్మారావు గౌడ్ ను కలిసి ఆయనకు ఎన్నికల్లో బేషరతుగా మద్దతు…
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు పట్టణంలో ఏర్పాటు చేసిన సోమవంశీ ఆర్య క్షత్రియ సమాజం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్…
ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ని రానున్న ఎన్నికల్లో బారి మెజారిటీతో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానం చేసిన కుత్బుల్లాపూర్ పెయింటర్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు……* 131 – కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ పెయింటర్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు…
కేసీఆర్.. చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తడు కేసీఆర్: ఆర్యవైశ్యులు ఏకగ్రీవ తీర్మాన సభలో ఎమ్మెల్యే వివేకానంద
చెప్పింది చేసిండు కేసీఆర్.. చెప్పనిది కూడా చేసిండు కేసీఆర్.. చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తడు కేసీఆర్: ఆర్యవైశ్యులు ఏకగ్రీవ తీర్మాన సభలో ఎమ్మెల్యే వివేకానంద.. *సాక్షిత : *కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా తెలంగాణ ప్రజలందరికి అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించింది…
సాక్షిత పటాన్చెరు : పటాన్చెరు పట్టణ నాయి బ్రాహ్మణ సంఘంసంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన నాయి బ్రాహ్మణ సంఘం పటాన్చెరు పట్టణ కమిటీ సమావేశంలో పాల్గొన్న పటాన్చెరు శాసనసభ్యులు…
మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం అంబటోనిపల్లి గ్రామస్తులు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ కు మద్దతు ఇస్తున్నట్లు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ…
కర్నూలు : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఏకగ్రీవ తీర్మానం చేసి బిల్లు ను కేంద్రానికి పంపినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కు కృతజ్ఞత మహాసభను రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో…