*శేరిలింగంపల్లి డివిజన్ లోగల తారానగర్ శ్రీశ్రీశ్రీ తుల్జభవాని అమ్మవారి ఆలయం నుండి యాదాద్రి శ్రీశ్రీశ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం వరకు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అరేకపూడి గాంధీ విజయం సాధించినందుకు సైకిల్ యాత్రను చేపట్టిన వి…
సాక్షిత :*నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన డబుల్ డెక్కర్ బస్సును టిటిడి చైర్మన్, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, అభినయ…
హైదరాబాదులో సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖ హరీష్ రావు 464 అంబులెన్స్ లోను ప్రారంభించడం జరిగినది . గద్వాల జిల్లా కేంద్రంలోని నందు మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా గద్వాలకు నియామకమైన 108,102 అంబులెన్స్ ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి…
సాక్షిత : మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా నాంపల్లి మండలం దామెర, నెరేళ్లపల్లి గ్రామాలలో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి బయలు దేరే బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభం చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి…