మైదుకూరు: వైఎస్ రాజశేఖర్రెడ్డికి సీఎం జగన్ (YS Jagan) వారసుడే కాదని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) విమర్శించారు. బస్సు యాత్రలో భాగంగా వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠంలో ఆమె మాట్లాడారు.. వైఎస్ పాలనతో…
కోర్టుల్లో కేసులు ఉండటం వల్ల ఐదేళ్లుగా రాజధాని నిర్మాణం జరగలేదు పదేళ్లుగా ఉమ్మడి రాజధాని ఇస్తే 2 పార్టీలు వదిలేశాయి పదేళ్లు అయ్యాక మళ్లీ హైదరాబాద్ అని అంటున్నారు ఏపీ రాజధానిలేని రాష్ట్రంగా ఉండిపోయింది ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ ప్రకటన…
బిడ్డపోయిన బాధలో ఉన్నాం రాజకీయాలు చేయొద్దు అని ప్రవళిక తల్లి మర్రి విజయ మీడియాతో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలుంటే మీరు మీరు చూసుకోవాలని ఆమె కోరింది. నా కుమారుడు, కుమారై రెండేళ్లుగా హైదరాబాద్ లో ఉంటున్నారని ప్రవళిక తల్లి…
Chilakala Gandi was brutally murdered near the fields even behind Mutyalamma’s Mother Temple భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (సాక్షిత న్యూస్) అశ్వరావుపేట మండలం వినాయకపురం గ్రామం నందు తిరుమల కుంటకి గ్రామానికి చెందిన లింగాల చక్రధర్ ఉన్…
Even within the Congress party Komatireddy కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా: కోమటిరెడ్డి హైదరాబాద్: తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసుకు రెండు రోజుల క్రితమే రిప్లై ఇచ్చానని తెలిపారు. తారిక్…