ఉద్యోగులకు ఇన్ఫోసిస్ బంపరాఫర్.

ఉద్యోగులకు ఇన్ఫోసిస్ బంపరాఫర్.

Infosys bumper for employees. ఉద్యోగులకు ఇన్ఫోసిస్ బంపరాఫర్.. వారికి రూ.8 లక్షలు బోనస్ ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు ట్రాన్స్‌ఫర్ పాలసీ కింద ఇన్సెంటివ్ ప్యాకేజీ ఆఫర్ చేసింది. వీరికి రెండు సంవత్సరాలలో…
ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ఇక లేనట్లే.

ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ఇక లేనట్లే.

హైదరాబాద్ దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మే 13న ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దయ్యాయి. కేంద్ర, రాష్ట్ర…
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త..

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త..

21 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటన.. 2017 పీఆర్సీని పూర్తిస్థాయిలో ఇవ్వాలని నిర్ణయం.. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం నిర్ణయం-మంత్రి పొన్నం..
బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. ఇక ఐదు రోజులే పనిదినాలు!

బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. ఇక ఐదు రోజులే పనిదినాలు!

జూన్ నెల నుంచే అమల్లోకి వచ్చే అవకాశం వారానికి రెండు రోజుల సెలవులుతోపాటు వేతన పెంపు కూడా కేంద్రం ఆమోదం తెలపడమే తరువాయి
నిమిషం నిబంధన.. ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకు పెట్టరు?

నిమిషం నిబంధన.. ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకు పెట్టరు?

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పరీక్షలు ఉన్న నేపథ్యంలో స్టూడెంట్స్ అందరూ కూడా పుస్తకాల పురుగుల్లా మారిపోయారు. కొంతమంది ఫస్ట్ ర్యాంకు సాధించాలి అనే పట్టుదలతో పరీక్ష రాస్తుంటే.. ఇంకొంతమంది…
సచివాలయంలో సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకం

సచివాలయంలో సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకం

సచివాలయంలో సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకం ఆవిష్కరణ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క,…
గ్రామవార్డు, సచివాలయాల ఉద్యోగులకు ఎన్నికల విధులకు ఈసీ గ్రీన్ సిగ్నల్.

గ్రామవార్డు, సచివాలయాల ఉద్యోగులకు ఎన్నికల విధులకు ఈసీ గ్రీన్ సిగ్నల్.

గ్రామవార్డు, సచివాలయాల ఉద్యోగులకు ఎన్నికల విధులకు ఈసీ గ్రీన్ సిగ్నల్.అమరావతి (తెలుగు న్యూస్): ఎన్నికలకు సంబంధించి ప్రధాన విధులు వారికి అప్పగించొద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటర్లకు ఇంకు రాసే పనుల లాంటి విధులను మాత్రమే అప్పగించాలని ఏపీ…
ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

ఆర్టీసీ ఉద్యోగులకు వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాత్రి సర్వీసుల్లో విధులకు వెళ్లే డ్రైవర్ల, కండక్టర్లకు నైట్ ఔట్ భత్యాలను జీతంలో కలిపి చెల్లించనుంది. దీంతో ఈ భత్యాలను జీతంతో పాటూ అకౌంట్లో జమ కానుంది. కాగా నిర్ణయం పట్ల…
ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి జగన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం వచ్చే జనవరి నుంచి జీతాలతో పాటు అలవెన్స్ లను కలిపి చెల్లించాలని సీఎం జగన్ ఆదేశం ఏపీలోని ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం జగన్‌ సర్కార్ నుంచి శుభవార్త అందింది. ఆర్టీసీ…
Whatsapp Image 2023 12 01 At 12.45.42 Pm

ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగులకు స్పెషల్ లీవ్

హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు కొనసాగింది. ఈసీ రూల్స్ ప్రకారం మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన 13 నియో జకవర్గాల్లో మాత్రం గంట…
సూపర్ మాక్స్ ఉద్యోగులకు అండగా కొలన్ హన్మంతన్న

సూపర్ మాక్స్ ఉద్యోగులకు అండగా కొలన్ హన్మంతన్న

సాక్షిత : * కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్లలో సూపర్ మాక్స్ బ్లేడ్ల కంపెనీ వారు గత కొన్ని నెలలుగా ఉద్యోగస్తులకు వేతనాలు చెల్లించనందున ఉద్యోగుల జీవనం అస్తవ్యస్తంగా మారడంతో వారు ధర్నా చేపట్టారు. వారికి మద్దతుగా *కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్…
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ది గొప్ప మనస్సు..కార్మికుల పక్షపాతి ఆర్టీసీ ఉద్యోగులకు పెద్ద కానుక..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ది గొప్ప మనస్సు..కార్మికుల పక్షపాతి ఆర్టీసీ ఉద్యోగులకు పెద్ద కానుక..

సాక్షిత : ఎవరు ఊహించని విధంగా ఉద్యోగుల చిరకాల వాంఛ తీర్చిన కేసీఆర్‌కు ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు.. 43వేల 373 మంది కుటుంబాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్‌ కి రుణపడి ఉంటాం..బాణా సంచా కాల్చి, సీట్లు పంచి…
ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో సెకండ్ PRC.

ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో సెకండ్ PRC.

సాక్షిత హైదరాబాద్ :అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని భావిస్తున్నది. ఇందులో భాగంగా ఉద్యోగుల నుంచి ఇటీవల వచ్చిన డిమాండ్లకు అనుగుణంగా వేతన సవరణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని…
ఎంత మంచి కంపెనీనో.. ఉద్యోగులకు కార్లు పంచింది

ఎంత మంచి కంపెనీనో.. ఉద్యోగులకు కార్లు పంచింది

What a good company.. distributed cars to employees ఎంత మంచి కంపెనీనో.. ఉద్యోగులకు కార్లు పంచింది. ఆర్థిక మాంద్యం ముంచుకొస్తున్న వేళ ప్రముఖ కంపెనీలన్నీ ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నాయి. గూగుల్, మెటా వంటి ప్రపంచ దిగ్గజ బహుళజాతి సంస్థలే…
317 జీవో నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేయాలి

317 జీవో నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేయాలి

317 Justice should be given to the employees who lost their lives https://youtu.be/hNmf-xpR9jU 317 జీవో నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేయాలి యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ముల్కల కుమార్ రిఆర్గనైజేషన్ ఆఫ్ ఎంప్లాయిస్ రాష్ట్రపతి ఉత్తర్వులు -…
సీపీఎస్ ఉద్యోగులకు పదివేల కనీస పెన్షన్ – ఏపీ సర్కార్ కొత్త ఆఫర్ ! తిరస్కరించిన ఉద్యోగ సంఘాలు

సీపీఎస్ ఉద్యోగులకు పదివేల కనీస పెన్షన్ – ఏపీ సర్కార్ కొత్త ఆఫర్ ! తిరస్కరించిన ఉద్యోగ సంఘాలు

సీపీఎస్ రద్దు చేయలేమని మరోసారి ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే రూ. పదివేల కనీస పెన్షన్ ఇస్తామనే ప్రతిపాదన పెట్టింది. సీపీఎస్‌ను రద్దు చేసే ప్రశ్నే లేదని అయితే సీపీఎస్ కన్నా మంచి స్కీం ఇస్తామని ఉద్యోగులకు ప్రభుత్వం మరోసారి స్పష్టం…