ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

Spread the love

ఆర్టీసీ ఉద్యోగులకు వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాత్రి సర్వీసుల్లో విధులకు వెళ్లే డ్రైవర్ల, కండక్టర్లకు నైట్ ఔట్ భత్యాలను జీతంలో కలిపి చెల్లించనుంది. దీంతో ఈ భత్యాలను జీతంతో పాటూ అకౌంట్లో జమ కానుంది. కాగా నిర్ణయం పట్ల డ్రైవర్లు, కండక్టర్లు సంతోషం వ్యక్తం చేశారు.

Related Posts

You cannot copy content of this page