గ్రామవార్డు, సచివాలయాల ఉద్యోగులకు ఎన్నికల విధులకు ఈసీ గ్రీన్ సిగ్నల్.

Spread the love

గ్రామవార్డు, సచివాలయాల ఉద్యోగులకు ఎన్నికల విధులకు ఈసీ గ్రీన్ సిగ్నల్.
అమరావతి (తెలుగు న్యూస్): ఎన్నికలకు సంబంధించి ప్రధాన విధులు వారికి అప్పగించొద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటర్లకు ఇంకు రాసే పనుల లాంటి విధులను మాత్రమే అప్పగించాలని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక సూచనలు చేశారు.గ్రామ,వార్డు వలంటీర్లకు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎన్నికల సంబంధిత విధులు అప్పగించవద్దని స్పష్టం చేస్తూ ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్ధులకు పోలింగ్ ఏజెంట్లుగానూ వలంటీర్లను అనుమతించవద్దని ఈసీఐ తేల్చి చెప్పింది

Related Posts

You cannot copy content of this page