తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు రద్దీ భారీగా పెరుగుతోంది. కానుకల రూపంలో భారీ స్థాయిలో మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఆదాయం కూడా సమకూరుతోంది. ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయంలో వచ్చిన రూ.2 వేల…
గ్రామవార్డు, సచివాలయాల ఉద్యోగులకు ఎన్నికల విధులకు ఈసీ గ్రీన్ సిగ్నల్.అమరావతి (తెలుగు న్యూస్): ఎన్నికలకు సంబంధించి ప్రధాన విధులు వారికి అప్పగించొద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటర్లకు ఇంకు రాసే పనుల లాంటి విధులను మాత్రమే అప్పగించాలని ఏపీ…
హైదరాబాద్:కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన 15,750 మంది అభ్యర్థులకు సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి టీఎస్ఎల్పీఆర్బీ, సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్కు సానుకూలంగా తీర్పు వచ్చినట్టు విశ్వస నీయ సమాచారం.దీంతో నిరుడు అక్టోబర్…
నీటి సరఫరా బిల్లులకు సీఎం గ్రీన్ సిగ్నల్. క్యాబినెట్ లో సీఎం దృష్టికి తీసుకెళ్లిన మంత్రి సురేష్ . ఈరోజు నుంచి బిల్లులు అప్లోడ్ చేయాలని ఆదేశాలు. గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసిన బిల్లులకు ముఖ్యమంత్రి వై. ఎస్…
ఏపీలో ముగిసిన కేబినేట్ సమావేశం.. పలు ప్రణాళికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వైసీపీ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో కేబినేట్ సమావేశం బుధవారం జరిగింది. మూడు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో పలు ప్రణాళికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వైసీపీ సర్కార్. ఆర్-5…
AP: గ్రూప్-1, 2 ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ అమరావతి: గ్రూప్-1, గ్రూప్-2 ఉగ్యోగార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలో గ్రూప్-1, 2 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. గ్రూప్-1, గ్రూప్-2 నోటిషికేషన్లకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గ్రీన్ సిగ్నల్…
SIPB green signal for total investments of Rs.23,985 crore including steel plant in Kadapa..! కడపలో స్టీల్ ప్లాంట్ సహా మొత్తంగా రూ.23,985 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్..! సాక్షిత : ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్…
At signal in Tulsi Nagar under Hyder Nagar division Rs. Estimated Rs 82.00 Lakhs సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని తులసి నగర్ లో సిగ్నల్ వద్ద రూ. 82.00 లక్షల రూపాయల అంచనా…