హైకోర్టు న్యాయమూర్తికి మరకత శివాలయ ఆహ్వానం: దయాకర్ రాజు

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జి రాధా రాణిని మరకత శివాలయం ఆల్ ఇండియా ప్రచార కమిటీ చైర్మన్ ధూపాటి దయాకర్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం న్యాయమూర్తికి 11 వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయ చిత్రపటాన్ని చైర్మన్…

వివాహ వేడుకకు రావాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వానం…

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని గాగిల్లాపూర్ వాసులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వివాహ వేడుకకు రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శంకర్ నాయక్, నాయకులు సుధాకర్ రెడ్డి, రవీందర్…

శుభ కార్యాలకు రావాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వానం…

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు శంభీపూర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. శుభ కార్యాలకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ…

శ్రీవెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వానం…

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ సభ్యులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరుగనున్న స్వామి…
Whatsapp Image 2024 01 13 At 2.37.32 Pm

అయోధ్య కార్యక్రమానికి రామ్ చరణ్ జోడీకి ఆహ్వానం

అయోధ్యలో ఈ నెల 22న జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి రామ్ చరణ్ దంపతులకు ఆహ్వానం అందింది.రామమందిర ట్రస్టు ప్రతినిధులు ఈ జోడీని ఆహ్వానించారు.ఇప్పటికే ఈ కార్య క్రమానికి రావాలని టాలీవుడ్ నుంచి చిరంజీవి, ప్రభాస్ కి ఆహ్వానం అందింది.ఈ…
Whatsapp Image 2024 01 13 At 12.58.15 Pm

వివాహానికి ఆహ్వానం అందజేసిన YS Sharmila Reddy

నారా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లి తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి ఆహ్వానం అందజేసిన YS Sharmila Reddy
Whatsapp Image 2024 01 11 At 1.10.33 Pm

శ్రీ చిత్తారమ్మ జాతరకు రావాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వానం అందజేసిన ఆలయ కమిటీ…

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారంలోని శ్రీ చిత్తారమ్మ దేవి ఆలయ కమిటీ సభ్యులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు జరుగనున్న…

శుభ కార్యాలకు రావాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వానం…

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు,పార్టీ శ్రేణులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ శుభ కార్యాలకు రావాలని ఆహ్వాన పత్రికలను అందజేశారు.*
Whatsapp Image 2023 12 01 At 3.45.03 Pm

అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంకు శంభీపూర్ క్రిష్ణ కి ఆహ్వానం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ దుండిగల్ లో అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమంకు హాజరు కావాలని శంభీపూర్ లోని కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ ని మర్యాదపూర్వకంగా కలిసి అయ్యప్ప స్వాములు ఆహ్వానించారు.. ఆహ్వానించిన…

నవరాత్రి ఉత్సవాలకు రావాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వానం.

ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన వినాయక ఉత్సవ కమిటీల సభ్యులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అన్నదానం, పూజలకు రావాలని ఆహ్వాన పత్రికలను…

You cannot copy content of this page