రుక్మిణి సత్య భామ సాహిత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న దేవేందర్ రాజు

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో రుక్మిణి సత్య భామ సాహిత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో పటాన్చేరు డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి శ్రీ మెట్టు రమాదేవి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవ కార్యక్రమానికి ఆహ్వాన మేరకు అతిథిగా…

రానున్న శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆలయ ధర్మకర్త మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ప్రత్యేక సమావేశం …..

హాజరైన ఆలయ కార్యవర్గ కమిటీ…. రానున్న శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా వేణుగోపాల స్వామి ఆలయ ధర్మకర్త, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం పటాన్చెరు లోని శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ప్రత్యేక సమావేశం…

నగరి శ్రీకరియామాణిక్య స్వామి ఆలయంలో ఊంజల్ సేవ ప్రారంబోత్సవం…

నగరి శ్రీకరియామాణిక్య స్వామి ఆలయంలో ఊంజల్ సేవ ప్రారంబోత్సవం… చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం కేంద్ర మైన నగరి పట్టణంలో శ్రీ భూనీళ్ళ సమేత శ్రీ కరియామాణిక్య స్వామి ఆలయంలో ఆగస్టు12,2023 శనివారం సాయంత్రం ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. నగరి…

నగరి ఓం శక్తి ఆలయంలో ఆడి శుక్రవారం

నగరి ఓం శక్తి ఆలయంలో ఆడి శుక్రవారం చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ నగరి పట్టణం లో వెలసియున్న ఉన్న మేల్ మరువత్తూర్ ఆదిపరాశక్తి ఆలయం నందు గంజి, అంబలి, పంపిణీ కార్యక్రమం వైభవముగా జరిగినది, నగరి ఓం శక్తి ఆలయంలో…

జర్నలిస్ట్ కాలనీ చెర్ల ఎల్లమ్మ తల్లి ఆలయంలో NMC బిఆర్ఎస్ జెనరల్ సెక్రెటరీ బోనం సమర్పణ

మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి , డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ముఖ్య అతిధులుగా కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులతో కలిసి 30వ డివిజన్ జర్నలిస్ట్ కాలనీ చెర్ల ఎల్లమ్మ…

ట్ర‌స్టు బోర్డు సేవ‌లు భేష్ మంత్రి ధర్మాన ప్రసాదరావుశ్రీ కూర్మ ఆల‌యంలో నిత్యాన్న‌దానానికి ఏడాది

ట్ర‌స్టు బోర్డు సేవ‌లు భేష్ మంత్రి ధర్మాన ప్రసాదరావుశ్రీ కూర్మ ఆల‌యంలో నిత్యాన్న‌దానానికి ఏడాది ప్ర‌సిద్ధ పుణ్య క్షేత్రం శ్రీకాకుళం జిల్లా శ్రీ‌కూర్మం దేవ‌స్థానంలో మంత్రి ధ‌ర్మాన చొర‌వ‌తో ప్రారంభించిన నిత్యాన్న‌దాన కార్య‌క్ర‌మానికి గురువారంతో ఏడాది పూర్తయిన వేళ ప్ర‌త్యేక కార్యక్ర‌మం…

అరసవల్లి రోడ్డులో శ్రీ రమ్య తిరుమల ఆలయంలో యాత్రికుల కొరకు మజ్జిగ వితరణ కార్యక్రమం

శ్రీ శ్రీ సంప్రదాయ సాహిత్య రంగం ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా అరసవల్లి రోడ్డులో ఉన్న శ్రీ రమ్య తిరుమల ఆలయంలోఈ రోజు ఆదివారం యాత్రికుల కొరకు మజ్జిగ వితరణ కార్యక్రమం జరిగింది.ఈకార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు కరి.రంగనాథ వేణు మాధవాచార్యులు,…

సాయి బాబా ఆలయంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్.సి. ఎల్ నార్త్ ఎవెన్యూ కాలనీ లొ గల సాయి బాబా ఆలయంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ బాబాను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.…

నల్లగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో లక్ష పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేత కూన శ్రీనివాస్ గౌడ్

సాక్షిత : గాజులరామారం డివిజన్ హెచ్. ఏ. ఎల్ కాలనీ లోని నల్లగుట్ట లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో జరిగిన లక్ష పుష్పార్చన కార్యక్రమంలో బిజెపి నేత కేకేఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ…

ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతోత్సవం సందర్భంగా నగరికల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన…

You cannot copy content of this page