జర్నలిస్ట్ కాలనీ చెర్ల ఎల్లమ్మ తల్లి ఆలయంలో NMC బిఆర్ఎస్ జెనరల్ సెక్రెటరీ బోనం సమర్పణ

Spread the love

మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి , డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ముఖ్య అతిధులుగా కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులతో కలిసి 30వ డివిజన్ జర్నలిస్ట్ కాలనీ చెర్ల ఎల్లమ్మ తల్లి ఆలయంలో NMC బిఆర్ఎస్ జెనరల్ సెక్రెటరీ నాగరాజు యాదవ్,వారి కుటుంబ సభ్యుల బోనం సమర్పణ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో NMC బిఆర్ఎస్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్,సీనియర్ నాయకులు, యువ నాయకులు ,గ్రామ పెద్దలు,ఆలయ కమిటీ సభ్యులు, ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page