AP High Court : ప్రజా ప్రతినిధులపై కేసు వివరాలను వెల్లడించకపోవడంపై ఏపీ హైకోర్టు(AP High Court) అసంతృప్తి వ్యక్తం చేసింది. టీడీపీ నేతలు చంద్రబాబు, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణ, అయ్యన్నపాత్రుడు, రామచంద్ర యాదవ్లపై కేసు వివరాలను వెల్లడించకపోవడంపై శుక్రవారం…
కాకినాడ జిల్లాఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేసిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి వైఎస్ షర్మిలా రెడ్డిAPCC చీఫ్
ప్రజా పాలన’ దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను ఆదేశించారు.రైతుబంధు, పింఛన్లపై అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో…
రేవంత్ వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు… చెప్పులతో కొట్టి.. రేవంత్ బొమ్మ దహనం… సాక్షిత : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు.. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన…
గుడ్ మార్నింగ్ తప్ప వేరే వ్యాపార వ్యవహారాలు లేని కేతిరెడ్డికి వందల ఎకరాలు ఎక్కడినుంచి వచ్చాయి. నీ కథలు అందరికీ తెలుసు.. పిచ్చి మాటలు ఆపు. నీపైన వేసే సిట్ విచారణకు సిద్దంగా ఉండు. వైసీపీ ఎమ్మెల్యేల చేతుల్లో ఉద్యోగులు ఇరుక్కుపోతున్నారు…
మోడీ దశ కంటుని ప్లెక్సీని ఏర్పాటు చేయడంతో బిఆర్ఎస్ నాయకులు పై బిజెవైఎం నేత కర్నే ప్రకాష్ ఆగ్రహం సికింద్రాబాద్ సాక్షిత : సికింద్రాబాద్ జెబిఎస్ దగ్గర శ్రీకార్ ఉపకార్ ఎదురుగా కంటోన్మెంట్ గ్రౌండ్ లో మోడీ దశ కంటుని ప్లెక్సీని…
Nama’s anger against the railway officials రైల్వే అధికారులపై నామ ఆగ్రహం ఖమ్మం రైల్వే స్టేషన్ నుతనిఖీ చేసిన నామ మోడల్ స్టేషన్ గా ఖమ్మం రైల్వే స్టేషన్ : నామ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: రైల్వే…
Telugu Desam Party Incharge of Nagari Constituency who expressed anger against YCP Government చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరిలోపేదల పింఛన్లు తొలగించడం పై వైసీపీ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసిన నగరి నియోజకవర్గ తెలుగుదేశం…