ప్రకటించిన ఆరు హామీల్లో మరికొన్నింటిని అమలు చేయడానికి ప్రభుత్వం సమాయత్తం అ వుతోంది. అందులో భాగంగా ఉచిత విద్యుత్,200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం కింద రూ. 500 లకే సబ్సిడీ సిలిండర్ (మహాలక్ష్మీ పథకం కింద), ఇళ్లు కట్టుకోవడానికి రూ.…
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలే మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ మరిపల్లి గూడ గ్రామం సర్పంచ్ మంగమ్మ అధ్యక్షతన వికాసి భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమము నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేడ్చల్ కాంటెస్టడ్ ఎమ్మెల్యే, రాష్ట్ర…
అంగన్వాడీలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ చెల్లించాలని తదితర డిమాండ్లతో ఏపీ అంగన్వాడీ వర్కర్స్& హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో అంగన్వాడీలు 19 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మొండి వైఖరి వీడకపోవడంతో శ్రీకాకుళంలో…
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వెల్లడించారు. ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని, ఆరోగ్యశ్రీ పరిమితిని…
జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల (డిసెంబర్ 1వ తేది నుండి 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పి రోహిణి ప్రియదర్శిని తెలిపారు దీని ప్రకారం…
కూకట్ పల్లి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఫతే నగర్ డివిజన్ పరిధిలోని పైప్ లైన్ రోడ్డు నుండి ఇంటింటికీ బీజేపీ భరోసా యాత్ర 62’వ రోజు ఉదయం పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వర్…
దండేపల్లి మండలం లోని కోర్వి చెల్మా గ్రామం లో ఇంటిఇంటికి తిరుగుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు.ఒకవైపు ప్రజలకు అందుతున్న…
పల్నాడు జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున జిల్లాలో ఎక్కడా నిరసనలకు, ధర్నాలకు అనుమతి లేదని చెప్పిన జిల్లా ఎస్పీ Y.రవి శంకర్ రెడ్డి ఐపీఎస్ ,.* టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఏసీబీ…
శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ కాలనీ పిజెఆర్ ఫంక్షన్ హాల్ నందు హిందూ బీసీ మహాసభ ఆధ్వర్యంలో బీసీల రాజ్యాధికారం కోసం రాజ్యాధికారం వైపు లక్ష్యంగా బీసీలంతా ఐక్యంగా ఉండి బీసీలకే ఓటు వేసి బీసీల రాజ్యాధికారం తెచ్చుకునే దిశలో ప్రయాణించాలని…
సంక్షేమ అభివృద్ధిని సమర్థవంతంగా అమలు చేస్తున్న BRS ప్రభుత్వం వైపే ప్రజలందరూ: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో మర్పల్లి మండల పరిధిలోని “పెద్దాపూర్” గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగారపు రాజు, మాధవరెడ్డి, ప్రకాష్, గొల్ల మల్లయ్య, శ్రీనివాస్ రెడ్డి వికారాబాద్ మండలం పరిధిలో…