అకాల వర్షానికి తడిసిన ధాన్యం: రైతుకు భారీ నష్టం

నిజామాబాద్ జిల్లా : –తెలంగాణలో అకాల వర్షా లు రైతులను వెంటాడుతు న్నాయి. పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కురిసిన వానతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది.…

ఎమ్మెల్యే లాస్య నందిత గారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని కొన్ని రోజుల క్రితం ఆమె తండ్రి సాయన్న మరణం మరువకముందే కుటుంబంలో ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయమని ఎంతో…

ఎంతో భవిష్యత్ కలిగిన కంటోన్మెంట్ MLA లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మృతి

ఎంతో భవిష్యత్ కలిగిన కంటోన్మెంట్ MLA లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మృతి చెందడం చాలా బాధాకరమని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మరణించిన విషయం తెలుసుకున్న…

ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం

ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం పట్ల కేటీఆర్ తీవ్ర సంతాపం దాదాపు వారం క్రితం లాస్యను పరామర్శించిన కేటీఆర్ లాస్య ఇక లేరు అనే అత్యంత విషాదకరమైన & షాకింగ్ న్యూస్ ఇప్పుడే తెలుసుకున్నాను చాల మంచి నాయకురాలిగా ఉన్న…

ఎంపిడిఓ శ్రీధర్ అకాల మరణం మంగపేట మండలానికి తీరని లోటు

శ్రీధర్ మరణం పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క * తెల్లవారు జామున మంగపేట మండలం లో ఎంపిడిఓ గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీధర్ అకాల మరణం…

అకాల వర్షం కారణంగా పడిపోయిన ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా కేంద్రంలోని గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షం కారణంగా తెలుగు పేటలో నిన్న రాత్రి ఇల్లు కూలిపోవడం జరిగింది ఈ విషయాన్ని తెలుసుకునే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అక్కడికి వెళ్లి ఇళ్లును పరిశీలించడం జరిగినది. ప్రభుత్వం…

LIVE | అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పవన్ పరామర్శ | Kadiyam

LIVE | అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పవన్ పరామర్శ | Kadiyam

ఇటీవలి అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేలు పునరావాస సహాయం

ఇటీవలి అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేలు పునరావాస సహాయం రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుసాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఇటీవలి అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేలు పునరావాస సహాయం అందజేస్తున్నట్లు…

అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వ నష్టపరిహారం చెల్లించాలి

అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వ నష్టపరిహారం చెల్లించాలి -డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఏకధాటిగా రెండు రోజులపాటు కురిసిన అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను నష్ట పరిహారం…

అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలన..

అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలన..ప్రభుత్వం నుంచి పరిహారం అందుతుందని భరోసామంత్రి సత్యవతి రాథోడ్ సాక్షిత : అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులు ధైర్యంగా ఉండాలని *రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి…

You cannot copy content of this page