అకాల వర్షం కారణంగా పడిపోయిన ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే

Spread the love

గద్వాల జిల్లా కేంద్రంలోని గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షం కారణంగా తెలుగు పేటలో నిన్న రాత్రి ఇల్లు కూలిపోవడం జరిగింది ఈ విషయాన్ని తెలుసుకునే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అక్కడికి వెళ్లి ఇళ్లును పరిశీలించడం జరిగినది.

ప్రభుత్వం తరపున వారికి ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా ఎమ్మెల్యే కూడా వారికి తమవంతు సహాయాన్ని అందిస్తానని హామీ ఇవ్వడం జరిగినది.

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి.

ఈ కార్యక్రమం లో జెడ్పీటీసీ రాజశేఖర్ , కౌన్సిలర్లు నాగరాజు, శ్రీను, గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షుడు గోవిందు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కోటేష్, హనుమంతు ,చందు కృష్ణ మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page