ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న నలపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి

కోవూరు మండలంలోని PVR కల్యాణ మండపం నందు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కోవూరు శాసనసభ్యులునలపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి

117 సీట్లుతో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు ఎమ్మెల్యే ప్రసన్న

ఎమ్మెల్యే ప్రసన్న సమక్షంలో 20 కుటుంబాలు టిడిపి నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ప్రతిపక్షాలు కళ్ళు తెరిచి చూస్తే కోవూరు అభివృద్ధి కనిపిస్తుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ అభివృద్ధి తిరిగి వైసిపి అధికారంలోకి రాబోతుందని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే…

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి అధ్యక్షతన కమీషనర్ రామకృష్ణ రావు

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి అధ్యక్షతన కమీషనర్ రామకృష్ణ రావు ,ఎస్. ఈ సత్యనారాయణ తో కలిసి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో NMC ఆయా విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేషన్…

బీసీల బహుజనులు శంఖారావమును జయప్రదం చేయండి పోలంరెడ్డి దినేష్ రెడ్డి

కోవూరు హైవే హోటల్ గ్రాండ్ పక్కన జరుగుతున్న జయహో బీసీ బహుజనులు సమర శంఖారావం సభను జయప్రదం చేయాలని టిడిపి ఇన్చార్జి పోలవరం రెడ్డి దినేష్ రెడ్డి పిలుపునిచ్చారు, రాష్ట్రంలో అదే రోజు జాతీయ టిడిపి యువ నేత నారా లోకేష్…

సమ్మక్క సారలమ్మ లకు నిలువెత్తు బంగారం సమర్పించిన:సీఎం రేవంత్ రెడ్డి

సమ్మక్క సారలమ్మ లకు నిలువెత్తు బంగారం సమర్పించిన:సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్:ఆన్లైన్ ద్వారా మేడారం సమ్మక్క, సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డిశుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. రేవంత్‌రెడ్డి తన మనవడు రియాన్ష్ పేరుతో నిలువెత్తు బంగారం ఆన్‌లైన్…

ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని కలిసిన గునపాటి సురేష్ రెడ్డి

ఇందుకూరుపేట కో – ఆపరేటివ్ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ బ్యాంక్ చైర్మన్ గా నియమించిన మాజీ మంత్రి , కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన నూతన బ్యాంక్ చైర్మన్,ఎన్ డి సి ఎం…

ఏసీబీ వలలో ఆర్ ఐ శ్రీనివాస్ రెడ్డి

రైతు వద్ద డబ్బులు తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్ఐ దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ లో ఆర్ ఐ కేశ్య తండా గ్రామానికి బానవత్ లచ్చు చెందిన రైతు వద్ద నుండి 30 వేలు తీసుకుంటూ దేవరకొండ లోని…

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కలిసిన గద్వాల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ జెడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య

హైదరాబాద్ లో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించారు.

వైసీపీ పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణు గోపాల స్వామి రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

ఉండవల్లి సెంటర్ లో వై.ఎస్.ఆర్. విగ్రహానికి పాలభిషేకం నిర్వహించిన వైసీపీ నాయకులు యాత్ర 2 సినిమా విడుదల సందర్బంగా వైసీపీ తాడేపల్లి పట్టణఅధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాల స్వామి రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.యాత్ర 2″ సినిమాను తిలకిచేందుకు భారీగా వైసీపీ…

అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి సేవాలాల్ మహారాజ్ క్రికెట్ టోర్నమెంట్ ఆహ్వానాన్ని అందించిన మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఎమ్మెల్యే బాలు నాయక్ తదితరులు.

అనురాగ్ యూనివర్సిటీ బిల్డింగ్ పై నుంచి దూకిన జ్ఞానేశ్వర్ రెడ్డి అనే విద్యార్థి

మేడ్చల్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటనహాస్పిటల్‌కి తరలింపు… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

నూతన వాహనాన్ని ప్రారంభించిన కొలన్ హన్మంత్ రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 డివిజన్ జయరాం నగర్ వాసులు ఆర్. నర్సింహా నూతన వాహనాన్ని ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

నీతి అయోగ్ వైస్ ఛైర్మన్‌తో: సీఎం రేవంత్ రెడ్డి భేటీ

హైదరాబాద్:ఢిల్లీలో నీతి అయోగ్ వైస్ ఛైర్మన్‌ సుమన్‌ భేరీతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌లు ఉదయం భేటి అయ్యారు. వెనుకబడిన ప్రాంతాల గ్రాంటు విడుదలకు సహకరించాలని నీతి ఆయోగ్‌ను కోరారు. తెలంగాణకు రావల్సిన 18 వందల కోట్లు వెంటనే…

ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మన్నె జీవన్ రెడ్డి .

సీఎం రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేయాలి:కవిత

హైదరాబాద్‌:సీఎం రేవంత్‌ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత మండి పడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ మెడలు వంచి తెలంగాణను సాధించిన కేసీఆర్‌పై అసభ్య పదజాలం ప్రయో గించిన సీఎం రేవంత్‌పై పోలీసులు ముందుగా కేసు నమోదుచేయాలన్నారు. లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే,…

ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి

ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి… మా నాయకుడు కెసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు : బిఆర్ఎస్ శ్రేణుల హెచ్చరిక… షాపూర్ నగర్ సాగర్ హోటల్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బిఆర్ఎస్…

కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయండి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

దేశ రాజధాని ఢిల్లీలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి , ఎంపీ రాములు తో కలిసి సెంట్రల్ స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సంజయ్ కుమార్ కి గద్వాల నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయం మరియు జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు…

తిరుపతిని మెట్రో సిటీలతో పోటీపడేలా అభివృద్ది చేస్తా – భూమన అభినయ్ రెడ్డి

తిరుపతిని మెట్రో సిటీలతో పోటిపడేలా అభివృద్ది చేయడమే తన లక్ష్యంగా, పక్కా ప్రణాళికలతో ముందుకు వెల్లేలా పని చేస్తానని, రానున్న ఎన్నికల్లో తనని ఎమ్మెల్యేగా గెలిపించాలని తిరుపతి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ధి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్…

కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన వంద మంది

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రగతినగర్ 22, 23 డివిజన్ వాసులు 100 మంది కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలకు మరియు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకి ఆకర్షితులై ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి…

సచివాలయంలో మైనారిటీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ

హాజరైన ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, వివిధ జిల్లాల మైనారిటీ ప్రతినిధులు. మైనారిటీ సమస్యలు, ఇతర అంశాలపై చర్చ.

మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రులు జైల్లో ఉన్నారు: కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

యూపీఏ హయాంలో రూ. 12 లక్షల కోట్ల దోపిడీ చేశారు 2047 నాటికి పేదరికం లేని దేశంగా.. అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించుకుందాం మెజార్టీ పార్లమెంట్ సీట్లు భాజపా గెలవడం ఖాయం  కాంగ్రెస్ గెలిచేది లేదు.. ఇచ్చిన హామీలు అమలు చేసేది…

నియామక పత్రాలు అందజేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు R.లక్ష్మి ప్రతిపాదించి మరియు తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీత రావు గారిచే నియమింపబడిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 127, 129, 130 డివిషన్లు, A-బ్లాక్, B-బ్లాక్ మరియు నిజాంపేట్ కు…

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని మర్యాదపూర్వకంగా కలిసిన కొలన్ హన్మంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, కో ఆపరేషన్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని మర్యాదపూర్వకంగా కలిసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి . ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు…

ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

సాక్షిత హైదరాబాద్:వచ్చే నెల ఫిబ్రవరి 2వ తేదీన ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని అందులో భాగంగా బహిరంగ సభను నిర్వహిస్తున్నామని, కనివిని ఎరుగని రీతిలో కాంగ్రెస్ బహిరంగ సభ ఉంటుందని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ…

చలికాలం.. పిల్లల రక్షణపై మెగా హాస్పిటల్ డా. చైతన్య రెడ్డి సూచనలు

చలికాలం వేళ పిల్లల చుట్టూ వాతావరణం వెచ్చగా ఉండేలా చూసుకోవాలని శంకర్‌పల్లి పట్టణ పరిధిలోని మెగా హాస్పిటల్ గైనకాలజిస్ట్ డా. చైతన్య రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డా. చైతన్య రెడ్డి మాట్లాడుతూ.. కిటికీలు, తలుపులు తెరిచి పెట్టడం, బయట పిల్లలను…

జగనన్నకు ఓట్లు వేసి మళ్లీ సీఎం చేసుకుందాం : టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి

సాక్షిత తిరుపతి నగరం:రాష్ట్రాన్ని అభివృద్ది వైపుకు తీసుకెలుతున్న జగనన్నకు ఓట్లు వేసి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుందామని ప్రజలనుద్దేశించి టీటీడీ చైర్మెన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి నగరపాలక సంస్థ…

ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం

కాకినాడ జిల్లాఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేసిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి వైఎస్ షర్మిలా రెడ్డిAPCC చీఫ్

ఎమ్మెల్యే పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా

ఎమ్మెల్యే పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా క్యాలెండర్ ఓపెనింగ్ చేయడం జరిగింది *సాక్షిత : *ఈ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ అన్న . నల్తూరు సర్పంచ్ జనార్దన్ . మండల…

ఏపిసిసి నూతన అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి

ఏపిసిసి నూతన అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించుటకు బస్సు యాత్ర వాహానం సంసిద్ధం…

టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి

మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ తమిళిసై ఆమోదం

చందానగర్ డివిజన్ పరిధిలోని రాజేంద్ర రెడ్డి నగర్ కాలనీ ఎదురుగా తలెత్తిన డ్రైనేజీ సమస్య

చందానగర్ డివిజన్ పరిధిలోని రాజేంద్ర రెడ్డి నగర్ కాలనీ ఎదురుగా తలెత్తిన డ్రైనేజీ సమస్యను కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి , అమీనుపూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి , GHMC మరియు…

సీఎం రేవంత్ రెడ్డి భ‌ద్ర‌త‌ లో మార్పు

హైదరాబాద్:సీఎం రేవంత్ రెడ్డి భ‌ద్ర‌త విష‌యంలో ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆయన దగ్గరి భద్రతా సిబ్బంది మొత్తాన్ని మార్చేయాలని నిర్ణయిం చుకుంది. ముందుగా పోలీస్‌ సెక్యూరిటీని మార్చేసింది. మాజీ సీఎం కేసీఆర్‌ దగ్గర పని చేసిన ఏ ఒక్క…

BRS పార్టీకి బిగ్ షాక్.. MP రంజిత్ రెడ్డి మీద కేసు నమోదు..

రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేసి తిట్టాడని ఈనెల 20న బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. IPC 504 కింద కేసు నమోదు

వివేకానంద రెడ్డి హత్య కేసు వాదించనున్న, జడ శ్రవణ్ కుమార్

వైయస్ వివాకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు షేక్ దస్తగిరి బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో రేపు వాదనలు.. గత 70 రోజుల నుంచి కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న షేక్ దస్తగిరి కిడ్నాప్ కేసులో దస్తగిరిని అదుపులోకి తీసుకున్న…

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై విమర్శలు

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై విమర్శలు చేయబోనన్న బీఆర్ఎస్ నేత.. తన కొడుక్కి ఎంపీ టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్‌ను అడిగినట్లు వెల్లడి.. పార్టీ మారే చాన్సే లేదన్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి..

గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

వచ్చే నెల నుంచి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హ‌మీ నేరవేర‌బోతుందన్న మంత్రి.. కేసీఆర్ స‌ర్కార్ నిర్వాకం వ‌ల్ల రాష్ట్రం గుల్ల అయిందని వెల్లడి.

లండన్ నుండి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్:సీఎం రేవంత్ రెడ్డి దావుస్ పర్యటన ముగించుకుని ఇవాళ హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కాకముందే 45 వేల కోట్ల…

ఈ నెల 23 నుంచి జిల్లాల పర్యటన చేపడుతున్న APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి..

ఇచ్ఛాపురం నుంచి ఇడుపుల పాయ వరకు పర్యటనకు శ్రీకారం.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతం పై ఫోకస్.. ఈ నెల 23 న శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలో పర్యటన… ఈ నెల 24 న విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి…

భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 కాలనీను సందర్శించిన కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 కాలనీను కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి కాలనీ వాసులతో కలిసి సందర్శించారు. గత వర్షాకాలంలో కురిసిన వానలకు కాలనీ నీట మునగడం జరిగింది. భవిష్యత్ లో కాలనీ వాసులకు…

లకిరెడ్డి జయప్రకాష్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలసిన ఎంపీ కేశినేని నాని

లకిరెడ్డి జయప్రకాష్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలసిన ఎంపీ కేశినేని నాని గారు, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, ప్రవాస భారతీయులు, వెల్వడం ప్రముఖులు లకిరెడ్డి జయప్రకాష్ రెడ్డి ని, విజయవాడ పార్లమెంట్ సభ్యులు ఎంపీ కేశినేని శ్రీనివాస్…

You cannot copy content of this page