శంకర్పల్లి మూడో వార్డు మహిళలతో పరిచయ వేదికలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు జ్యోతి భీమ్ భరత్

శంకర్పల్లి: మార్చ్ 31 🙁 సాక్షిత న్యూస్) ఆదివారం నాడు శంకర్పల్లి మున్సిపల్ లో గల మూడవ వార్డులో మహిళలతో పరిచయ వేదికలో మహిళా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు జ్యోతి భీమరత్ గారు పాల్గొన్నారు. ఈ పరిచయ వేదిక కార్యక్రమంలో మూడో…

దయానంద్ నగర్ లో గల శ్రీ జాగృతి మహిళా మండలి ఆధ్వర్యం

దయానంద్ నగర్ లో గల శ్రీ జాగృతి మహిళా మండలి ఆధ్వర్యంలో ఘనంగా 14వ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు… ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ ఆరతి ఎంబి.బి.ఎస్ డి జి ఓ… మహిళా మండలి ఫౌండర్ మెంబర్ వి రాందాస్ పూర్ణచందర్రావు……

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా గంగుల అంజలి

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా గంగుల అంజలి యాదవ్, ప్రధాన కార్యదర్శిగా రఫియా బేగం నియామకం || ….. సాక్షిత : గంగుల అంజలి యాదవ్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా మరియు షేక్ రఫియా…

తెలంగాణలో ప్రజలు మెచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం: రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి బీమ్ భరత్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాన్య ప్రజలు ఆనందంలో ఉన్నారని రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్ అన్నారు. బుధవారం శంకర్పల్లి మున్సిపల్ పరిధి పార్టీ కార్యాలయంలో చేవెళ్ల నియోజకవర్గ బి బ్లాక్…

తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్

తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమితులైన నేరెళ్ళ శారద అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖని హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ నేరెళ్ళ…

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించిందో మహిళా ఎస్‌ఐ….

ఆ తర్వాత కేసును తప్పుదోవ పట్టించేందుకు కూడా ఆమె ప్రయత్నించింది…. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా కల్లావి ప్రాంతానికి చెందిన 48ఏళ్ల సింథిల్ కుమార్‌ గతంలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేసేవారు. డ్యూటీలో అనేక అక్రమాలకు పాల్పడటంతో చాలా ఏళ్ల క్రితమే పోలీస్ ఉద్యోగం…

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ మహిళా సేవాదళ్ సెక్రటరీగా గంగుల అంజలి యాదవ్ |

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజులరామారం కైలాష్ హిల్స్ కు చెందిన గంగుల అంజలి యాదవ్ ని తెలంగాణ ప్రదేశ్ మహిళాసేవాదళ్ సెక్రటరీ గా అల్ ఇండియా కాంగ్రెస్ సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్ లాల్జీ దేశాయ్ నియమించినందున మరియు నల్గొండ పార్లమెంట్…

అర్హులైన 6661 మంది మహిళా లబ్ధిదారులకు 12 కోట్ల 48 లక్షల రూ|| జమ చేయడం జరిగింది – యువనేత

వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 4విడతల్లో కలిపి 48 కోట్ల 84 లక్షల రూ అందజేయడం జరిగింది – యువనేత ఉదయం 10:00 గంటలకు, శ్రీకాకుళం, గార మండలం,ఏర్పాటు చేసిన 4వ విడత వైఎస్సార్ చేయూత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన…

మహిళా దినోత్సవం సందర్భంగా నారీ శక్తి ఫిట్నెస్ రన్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జిల్లా యువ అధికారి అన్వేష్ చింతల ఆదేశాల మేరకు, అకౌంట్స్ అండ్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ కమర్తపు భానుచందర్ ప్రోత్సాహంతో నేలకొండపల్లి డిగ్రీ కళాశాలలో మహిళా దినోత్సవం సందర్భంగా నారీ…

ఉమెన్ పవర్!! విజయనగరాన్ని శాసిస్తున్న మహిళా రాణులు..!

విజయనగరం జిల్లా: ఒకప్పుడు గజపతిరాజులు ఏలిన ఆ ప్రాంతాన్ని ఇప్పుడు మహిళామణులు పాలిస్తున్నారు. సుదీర్ఘ కాలం పాటు పూసపాటి గజపతిరాజులు విజయ నగరం ప్రాంతాన్ని పరి పాలించారు. నాడు గజపతిరాజుల పాలన అందరి మన్ననలు పొందారు. అయితే ప్రస్తుతం రాజరిక వ్యవస్థ…

You cannot copy content of this page