స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం

Spread the love

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం

సాక్షిత : శ్రీ స్వామి వారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ * మరియు *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ , స్వామివారిని దర్శించుకున్నారు,

వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను మరియు చిత్రపటాన్ని అందజేసిన స్థానిక శాసనసభ్యులు ఎం.ఎస్ బాబు , మరియు దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి , కార్యనిర్వహణధికారి రాణా ప్రతాప్ , అంతకుముందు కేంద్రం మంత్రి ని పుష్పగుచ్చంతో స్వాగతం పలికిన చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ, ఎస్పీ రిశాంత్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డప్ప , తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి , ఆర్డీవో రేణుక, స్థానిక సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page