ప్రజలకు మరింత చేరువలో మెరుగైన వైద్య సేవలకు కృషి

Spread the love

Striving for better medical services more accessible to people

ప్రజలకు మరింత చేరువలో మెరుగైన వైద్య సేవలకు కృషి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *


సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” మోమిన్ పేట్ మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మించబోయే అదనపు గదులకు శంకుస్థాపన చేశారు.

ఒక కోటి యాభై ఆరు లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న అదనపు గదులను త్వరలో అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page