SAKSHITHA NEWS

Sri Sri Sri Jagampet Ellamma Vigraha Pratishta Mahotsava Invitational Greeting Card

శ్రీశ్రీశ్రీ జగంపేట ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ ఆహ్వాన శుభ పత్రికను గోడపత్రికను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి విడుదల చేయడం జరిగింది


సాక్షిత ; పటాన్చెరువు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జిన్నారం మండలం జగంపేట గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి శ్రీ శ్రీ శ్రీ జంగంపేట ఎల్లమ్మ గుడి ఆహ్వాన పత్రికను గోడపత్రికను ఎమ్మెల్యే విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎల్లమ్మ గుడి కి 15 లక్షల రూపాయలు సహాయం చేసిన ఎమ్మెల్యే కి మరియు దాతలకందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ , రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్ , గూడెం మధుసూదన్ రెడ్డి ,బొల్లారం చంద్రారెడ్డి ,టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నాయికోటి రాజేష్, జంగంపేట సర్పంచ్ వెంకటయ్య , సొసైటీ చైర్మన్ శంకర్ రెడ్డి ,

ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి , మాజీ ఉప సర్పంచ్ శంకరప్ప, వార్డు సభ్యులు దుర్గేష్ యాదవ్, నరసింహ, ఈశ్వరయ్య గ్రామ పెద్దలు వెంకటరెడ్డి, ఎండోమెంట్ నెంబర్ నరసింహారెడ్డి, వీరస్వామి, మహేష్, ఎల్లయ్య, కుమ్మరి నరసింహ, నరసింగరావు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS