APHB కాలనీలో శ్రీశ్రీశ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి సప్తమ వార్షికోత్సవ మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన

Spread the love

APHB కాలనీలో శ్రీశ్రీశ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి సప్తమ వార్షికోత్సవ మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ..

సాక్షిత : రంగారెడ్డి నగర్ 127 డివిజన్ APHB కాలనీ లోని శ్రీశ్రీశ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి సప్తమ వార్షికోత్సవం మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, అమ్మ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు.

ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఏర్వ వెంకటరమణ, జగన్ మోహన్ రావు, రాంచందర్ రావు, రమనయ్య, సుధాకర్, ఏర్వ శ్రీనివాస్, శ్రవణ్ కుమార్, ప్రేమ్ కుమార్, బాషా, రత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page