రాష్ట్రమంతా పర్యటిస్తున్న ఆంధ్రుల ఆశాజ్యోతి శ్రీ నారా లోకేష్

Spread the love

ప్రజాసమస్యలను తెలుసుకొంటూ తెలుగు దేశం పార్టీ కార్యకర్తలలో ఉత్సాహం నింపుతూ రాష్ట్రమంతా పర్యటిస్తున్న ఆంధ్రుల ఆశాజ్యోతి శ్రీ నారా లోకేష్ గారు నేడు 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకోనున్న సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గం తెలుగు దేశం నాయకులు కాకర్ల ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ కాకర్ల సురేష్ గారు తేది.10-12-23 నాడు కాకినాడ జిల్లా తుని నందు లోకేష్ గారితో యువగళం పాదయాత్రలో పాల్గొని వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేయడం జరిగినది.

ఈ సందర్భంగా కాకర్ల ట్రస్ట్ ద్వారా ఉదయగిరి నియోజకవర్గం ప్రాంత ప్రజలకు కాకర్ల ట్రస్ట్ ద్వారా సేవలందిస్తూ వారికి ఆపత్కాలంలో అండగా నిలబడటం అభినందనీయమని శ్రీ నారా లోకేష్ గారు ప్రశంసించడం జరిగినది.

Related Posts

You cannot copy content of this page