షాద్ నగర్: విలేకరి దారుణహత్య

Spread the love

రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల కేంద్రంలో ఆదివారం విలేకరి కరుణాకర్ రెడ్డి కిడ్నాప్ కు గురయ్యాడు. వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు సమాచారమిచ్చారు. కిడ్నాపర్ల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. అంతలోనే హైదరాబాదులోని గచ్చిబౌలి సమీపంలో కరుణాకర్ రెడ్డి మృతదేహం లభ్యమైంది. కరుణాకర్ రెడ్డి హత్యకు ఎంపీపీ మధుసూదన్ రెడ్డి కారణమని తల్లి ఆరోపించింది. ఈ ఘటనపై పూర్తివివరాలు తెలియాల్సి ఉంది

Related Posts

You cannot copy content of this page