సికింద్రాబాద్ పార్లమెంటు BRS అభ్యర్థి తీగుల్ల పద్మారావు

Spread the love

సికింద్రాబాద్ పార్లమెంటు BRS అభ్యర్థి తీగుల్ల పద్మారావు నీ , మాజీ బిఎస్పి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు రుద్రవరం సునీల్ ఆధ్వర్యంలో BSP నుండి BRS లో చేరిన నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం పజ్జన్న మాట్లాడుతు సికింద్రాబాద్ పార్లమెంటును గెలుచుకోవాలని దానికి మీరంతా పట్టు వదలకుండా కృషి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో BSP మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి KL సత్యనారాయణ, అంబర్పేట్ మాజీ అధ్యక్షులు పిల్లీ జగన్ గంగ పుత్ర, ఇన్చార్జి వేల్పుల రవితేజ, సికింద్రాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కొంపల్లి రఘు, ఉపాధ్యక్షులు ఆశ, ముషీరాబాద్ అసెంబ్లీ అధ్యక్షులు పల్లెర్ల పరమేష్, మైనార్టీ కన్వీనర్ రహీంఖాన్, కంటోన్మెంట్ అధ్యక్షులు శివ లింగం, ఇన్చార్జి రేపాక రాజు , మోత్కూర్ కుమార్, అందోల్ బాబు, ప్రశాంత్ , నాంపల్లి నాయకులు యాకయ్య, హుస్సేన్, బాలయ్య, సనత్ నగర్ నాయకులు పృథ్వీరాజ్, అబ్దుల్ మజీద్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page