లక్ష్మీపురం పంచాయతీలో నాభూమి-నాదేశం శిలఫలకాన్ని ఆవిష్కరించిన సర్పంచ్

Spread the love

లక్ష్మీపురం పంచాయతీలో నాభూమి-నాదేశం శిలఫలకాన్ని ఆవిష్కరించిన సర్పంచ్

లావేరు మండలంలోని లక్ష్మీపురం పంచాయతీలో సచివాలయం దగ్గర అజాదికా అమృత్ మహోత్సవంలో భాగంగా నా భూమి..నా దేశం,నేల తల్లికి నమస్కారం,వీరులకు వందనం కార్యక్రమాన్ని ఎంపీడీవో కే.సురేష్ కుమార్ నిర్వహించారు.ఆగస్టు9 నుంచి ఆగస్టు15వ తేదీ స్వతంత్ర దినోత్సవం వరకు ఈ కార్యక్రమాన్నినిర్వహించాలన్నారు.గ్రామాల్లో శిలాఫలకాలునిర్మించి స్వాతంత్ర సమరయోధుల ఫోటోలు పెట్టిమొక్కలు నాటాలన్నారు.గ్రామస్తులను భాగస్వామ్యం చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొల్లి ఎల్లమ్మ,ఎంపీటీసీ ప్రతినిధి కాగితాల కృష్ణారెడ్డి,ఏపీవో, టెక్నికల్ అసిస్టెంట్ ,ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీరామ్ రెడ్డి ,రామిరెడ్డి,కోదండరామిరెడ్డి,చాట్ల రమణ,గ్రామ పెద్దలు,సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page