కార్పొరేట్ సలూన్ ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ 27 రోజుల నుండి సంకల్ప దీక్ష

Spread the love

Sankalpa Diksha from 27 days against establishment of corporate salons

సాక్షిత : కార్పొరేట్ సలూన్ ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ 27 రోజుల నుండి సంకల్ప దీక్ష నిర్వహిస్తున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ నాయీ బ్రాహ్మణ సోదరులు బోయిన్ పల్లి లోని గాంధీయన్ ఐడియల్ సెంటర్ లో

*టి‌పి‌సి‌సి ప్రతినిధి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి * అధ్వర్యంలో టి‌పి‌సి‌సి అధ్యక్షులు,మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ని మరియు జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్ ని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.


ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి నాయీ బ్రాహ్మణులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని,అదే విధంగా వారి డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.


ఈ కార్యక్రమంలో మహేష్ నాయి ,పరమేష్ నాయి, రేనయ్య నాయి, పంబి శ్రీనివాస్ నాయి, ప్రభాకర్ నాయి, నాగరాజు నాయి, చంటినాయి, రాజు నాయి, తులసి రామ్ నాయి మరియు కుత్బుల్లాపూర్ నాయీ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page