రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందేశాన్ని ఇంటింటికీ

Spread the love

Rahul Gandhi Bharat Jodo Yatra Message Door to Door

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందేశాన్ని ఇంటింటికీ చేర్చేందుకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తలపెట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర ద్వారా నిర్వహిస్తున్న పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ సూరారం లోని కట్టమైసమ్మ ఆలయం వద్ద కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి .


ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోంగునూరి శ్రీనివాస్ రెడ్డి,INTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడ ఐలయ్య గౌడ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆర్.లక్ష్మి,జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు సదానందం,

మాజీ కౌన్సిలర్ వరమ్మ, మైనారిటీ సెల్ అధ్యక్షులు చాంద్ పాషా, మాజీ వార్డు మెంబర్ పరశురామ్,ఏఐసీసీ హ్యూమన్ రైట్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇరుగు రాధాకృష్ణ,129 డివిజన్ మెంబర్షిప్ ఇంచార్జి నీలి రహ్మతుల్ల,యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దొర అరుణ్,బత్తుల చిరంజీవి,జీవన్,మాధవ రెడ్డి,ప్రవీణ్ గౌడ్,శివ రెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page