ప్రజా గోస

Spread the love

Praja Gosa

ప్రజా గోస – బిజెపి భరోసా కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కారెపల్లి మండల ఉసిరికాయపల్లి గ్రామంలోని కోటమైసమ్మ అమ్మవారిని దర్శించుకొని బైక్ ర్యాలీని మాజీ ఎంపీలు గరికపాటి మోహన్ రావ్, చాడ సురేష్ రెడ్డి లతో కలిసి ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్

.

కారేపల్లి మండలంలోని ఉసిరికాయ పల్లి, నడుమూరు, సీతారాంపురం, చిన్న మాడెంపల్లి, మాణిక్యారం, గుడితండా, కొమ్ముగూడెం, విశ్వనాధ్ పల్లి, కమలాపురం లోని గ్రామాలలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి శాంత కుమార్ గారు, ఖమ్మం జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ , వైరా నియోజకవర్గ కన్వీనర్ నెల్లూరు కోటేశ్వరరావు, ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ రాథోడ్ , రాష్ట్ర నాయకులు పుల్లారావు యాదవ్ , నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page