నివాళులు అర్పించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

Spread the love

Patancheru MLA Goodem Mahipal Reddy paid tributes

జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని.. పటాన్చెరు డివిజన్ పరిధిలోని మహాత్మా గాంధీ థీమ్ పార్కులో గాంధీ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి .

హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు. దేశానికి గాంధీ మహాత్ముడు చేసిన సేవలను స్మరించుకున్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page