విశాఖ శారదా పీఠాధిపతులను కలిసిన దేవాదాయ కమిషనర్

సాక్షితవిశాఖపట్నం: దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ బుధవారం విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. ఇటీవల కమిషనరుగా నియమితులైన ఆయన బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి విశాఖకు వచ్చి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రల ఆశీస్సులు అందుకున్నారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక…

యర్రగొండపాలెం ఇజ్రాయెల్ పేట ఆర్చి నిర్మాణం వివాదం పై పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్

ఆర్చి నిర్మాణం విషయంలో చెలరేగిన వివాదానికి తెరదించాం. ఇరుపక్షాలతో మాట్లాడి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకున్నాం. ఇందులో ఏదో కుట్ర జరిగింది. ప్రజల మనోభావాలతో కూడిన ఇటువంటి విషయాల్లో కూడా రాజకీయం చేయాలని చూడటం సిగ్గుచేటు. ఎర్రగొండపాలెం లో కులాల మధ్య,…

గ్రామ పారిశుద్ధ్య పనులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి: వికారాబాద్ ఎమ్మెల్యే

సాక్షిత : * వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే *”డాక్టర్ మెతుకు ఆనంద్” “మీతో నేను” కార్యక్రమంలో భాగంగా ధారూర్ మండల కేంద్రంలో ఉదయం 06:30 AM నుండి 12:30 PM వరకు పర్యటించారు.గ్రామంలోని ఇళ్ల మధ్యలో పెంట…

గంగమ్మ గుడి మాస్టర్ ప్లాన్ రోడ్లను పది రోజుల్లో పూర్తి చేయండి

సాక్షిత : తిరుపతి గంగజాతరకి దేశం నలుమూలల నుంచి భక్తులు విచ్చేయుచున్నారు, అన్ని పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురండి-ఎమ్మెల్యే భూమన*తాతయ్యగుంట గంగమ్మ గుడి మాస్టర్ ప్లాన్ రోడ్డును మేయర్ శిరీష, కమిషనర్ హరిత, అధికారులతో గంగమ్మ ఆలయ ప్రాంగణం నుండి…

నూతనంగా ఏర్పాటు జరిగిన బాపట్ల జిల్లా ఏపీయూడబ్ల్యూజే మహా సభ..

కార్యక్రమంలో పాల్గొన్న APUWJ రాష్ట్ర అధ్యక్షులు iv సుబ్బారావు ,ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ ,బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ ముప్పలనేని శ్రీనివాసరావు ,బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి , టీడీపీ ఇంఛార్జి వేగేశన నరేంద్ర వర్మ ,టీడీపీ నేత మానం…

శ్రీకాకుళం జిల్లాపై దశాబ్దాలుగా నిర్లక్ష్యం: వైఎస్ జగన్

శ్రీకాకుళం జిల్లాపై దశాబ్దాలుగా నిర్లక్ష్యం: వైఎస్ జగన్రాబోయే రోజుల్లో జిల్లా ముఖచిత్రం మార్చేస్తామన్న ముఖ్యమంత్రిమూలపేట పోర్టు పనులకు భూమిపూజ చేసిన జగన్రెండేళ్లలో పోర్టు పనులు పూర్తిచేస్తామని హామీపోర్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 35 వేల మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడిరెండు ఫిషింగ్ హార్బర్ల…

మంత్రి సురేష్ ను కలిసిన జెసి శ్రీనివాసులు

జిల్లా సంయుక్త కలెక్టర్ కే. శ్రీనివాసులు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన మార్కాపురం లోని జార్జి గెస్ట్ హౌస్ లో మంత్రిని కలిశారు. జిల్లాలోని…

కీర్తిశేషులు పులిపాటి నరసింహారావుకు ఘన నివాళులు

కీర్తిశేషులు పులిపాటి నరసింహారావుకు ఘన నివాళులు..డాక్టర్ పులిపాటి ప్రసాద్ కు పరామర్శ..-మాజీ ఎమ్మెల్సీ బాలసాని..సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: పులిపాటి విద్యాసంస్థల అధినేత డాక్టర్ పులిపాటి ప్రసాద్ తండ్రి పులిపాటి నరసింహారావు అకాల మరణం బాధాకరమని మాజీ ఎమ్మెల్సీ బాలస్వామి…

కాలనీ లలో ఉన్న సమస్యల పరిష్కార ధ్యేయమే కాలనీ కాంటాక్ట్ ప్రోగ్రాం – కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు

కాలనీ లలో ఉన్న సమస్యల పరిష్కార ధ్యేయమే కాలనీ కాంటాక్ట్ ప్రోగ్రాం – కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సెవెన్ హిల్స్, HMT హిల్స్ కాలనీ, తులసి నగర్ లలో జరిగిన కాలనీ కాంటాక్ట్ కార్యక్రమంలో…

కేసులు చేదించడంలో సరిలేరు మీకు ఎవరు అనిపించుకున్న కల్వకుర్తి పోలీస్

*సాక్షిత : *సీఐ.ఏ. సైదులు. ఎస్సై ఏ.రమేష్. ఆదేశాలతో సి సి ఫుటేజ్ ద్వారా నిందితులను పట్టుకున్నారు.నిందితులను పట్టుకోడానికి చాకచక్యం వహించిన క్రైమ్ టీం కానిస్టేబుల్ నజీర్. చిరంజీవి.ని అభినందించిన సిఐ.ఎస్ఐనాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో కల్వకుర్తి సీఐ ఎస్సై…

You cannot copy content of this page