మంత్రి సురేష్ ను కలిసిన జెసి శ్రీనివాసులు

Spread the love

జిల్లా సంయుక్త కలెక్టర్ కే. శ్రీనివాసులు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన మార్కాపురం లోని జార్జి గెస్ట్ హౌస్ లో మంత్రిని కలిశారు. జిల్లాలోని పలు అంశాలపై ఈ సందర్బంగా మంత్రి సురేష్ తో జేసి చర్చించారు. ఆయనతో పాటు మార్కాపురం సబ్ కలెక్టర్ సేతు మాధవన్ ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page