ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఎమ్మెల్సీ నవీన్ రావు ని వారి నివాసంలో కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు

ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఎమ్మెల్సీ నవీన్ రావు ని వారి నివాసంలో కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరి, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్…

గండిమైసమ్మ మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వొంపుగూడెం రాజిరెడ్డి నియామకం.

కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు సుంకెట అన్వేష్ రెడ్డి ఆదేశాలతో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు సదానందం గండిమైసమ్మ మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులుగా వొంపుగూడెం రాజిరెడ్డి ని నియమించడం జరిగింది.ఈ సందర్భంగా టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి…

ఎమ్మెల్సీ నవీన్ రావు పుట్టినరోజు

ఎమ్మెల్సీ నవీన్ రావు పుట్టినరోజు సందర్భంగా వారి నివాసంలో ఎమ్మెల్సీ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ BRS పార్టీ సీనియర్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి మరియు భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్…

ఆసక్తిగా సాగిన సైలెంట్ అర్మ్స్ డ్రిల్ల్

ఆసక్తిగా సాగిన సైలెంట్ అర్మ్స్ డ్రిల్ల్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఈ రోజు పోలీసు సురక్ష దినోత్సవం లో భాగంగా  సైబరాబాద్  సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర,IPS., గారి ఆదేశాలతో AMB Mall Main Atrium లో…

*శాంతిభద్రతల పరిరక్షణ భేష్ : తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీ మహ్మద్ మహమూద్ అలీ*

*శాంతిభద్రతల పరిరక్షణ భేష్ : తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీ మహ్మద్ మహమూద్ అలీ* *-తెలంగాణ ప్రగతిపై 500 డ్రోన్‌లతో కొరియోగ్రఫీ* తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు., జూన్ 4 వ తేదీన సురక్షా దినోత్సవం సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని…

స్వాత్మానందేంద్ర సన్యాసం స్వీకరించి నాలుగేళ్ళు

విశాఖ శారదాపీఠంలో సేవా కార్యక్రమాలు విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి సన్యాసం స్వీకరించి నాలుగేళ్ళు పూర్తయిన సందర్భంగా చినముషిడివాడలోని పీఠ ప్రాంగణంలో ఆదివారం పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులకు సంప్రదాయ వస్త్రాలను…

ఘనంగా పోలీసు సురక్ష దినోత్సవం

తెలంగాణా లోనే ఫ్రెండ్లి పోలీస్ — షి టీమ్స్ తో మహిళలకు రక్షణ — ఆధునిక పరిజ్ఞానంతో శాంతి భద్రతల రక్షణ— మంత్రి జగదీష్ రెడ్డి — వేల మందితో ర్యాలీ నిర్వహణ — సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా తెలంగాణా…

చిరు వ్యాపారులకు గొడుగులు⛱️⛱️ అందజేసిన..కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి డివిజన్ లోని చిరు చిరు వ్యాపారులకు చేవెళ్ల ఎంపి డా. జి.రంజిత్ రెడ్డి సహకారంతో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో గొడుగుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎండలు మండిపోతున్న పట్టించుకోకుండా వ్యాపారం చేస్తున్న…

అల్లాపూర్ డివిజన్లో భారీ ఎత్తున పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం…

సబీహా గౌసుద్దీన్ కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ వార్డు కార్యాలయంలో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ డివిజన్ పరిధిలోని అన్ని బస్తీ మరియు కాలనీ అధ్యక్షులు, బిఆర్ఎస్…

రాష్ట్ర మంత్రి హరీష్ రావు ని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు

రాష్ట్ర మంత్రి హరీష్ రావు ని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్కను అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.…

You cannot copy content of this page