ఆమె విద్యా వీరప్పన్, బందిపోటు, స్మగ్లర్ మరియు వేటగాడు వీరప్పన్ కుమార్తె.
వనవాసి కళ్యాణ్ ఆశ్రమం ఆమెను దత్తత తీసుకుని విద్యాభ్యాసం చేసింది. ఆమె ఇప్పుడు న్యాయవాది వనవాసి కళ్యాణ్ ఆశ్రమం ద్వారా పరివర్తనకు ఉదాహరణ
వనవాసి కళ్యాణ్ ఆశ్రమం ఆమెను దత్తత తీసుకుని విద్యాభ్యాసం చేసింది. ఆమె ఇప్పుడు న్యాయవాది వనవాసి కళ్యాణ్ ఆశ్రమం ద్వారా పరివర్తనకు ఉదాహరణ
గద్వాల నియోజకవర్గం గట్టు మండల పరిధిలోని గొర్లఖాన్దొడ్డి గ్రామంలో వివాహం వేడుకలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను అక్షంతలు వేసిఆశీర్వదించారు. అనంతరం అయిజ మండలం కేంద్రంలో నూతన గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే గారు. ఈ కార్యక్రమంలో…
తాగు, సాగునీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కుప్పం ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ… కరువు తాండవమాడిన కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలిస్తానన్న మాట నిలబెట్టుకుంటూ… కుప్పం నియోజవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయుకట్టుకు సాగునీరు,…
సిబిఐ నోటీస్ల నేపథ్యంలో కవిత భేటీ విచారణకు రాలేనని సిబిఐకి మెయిల్ చేసిన కవిత సిబిఐ నెక్స్ట్ స్టెప్ పై ఉత్కంఠ
దేశంలో 19.79 కోట్ల సర్వీసులకు ప్రీపెయిడ్ మీటర్లు అమర్చాలనుకుంటున్న కేంద్రంమొబైల్ ఫోన్ మాదిరిగా ముందుగానే రీచార్జ్ చేసుకునే అవకాశం రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ ద్వారా మార్గదర్శకాలు జారీరాష్ట్రంలో ఇప్పటికే మొదలైన స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియవిద్యుత్ వినియోగదారులందరినీ ప్రీపెయిడ్ మీటర్ల…
తమిళనాడులో ఓ మృదువు జంట ప్రాణాలకు తెగించి వందలాది మంది ప్రాణాలను కాపాడింది. అర్ధరాత్రి భగవతీపురం సమీపంలో ఘాట్ రోడ్డుపై వెళ్తున్న ప్లైవుడ్ లారీ రెయిలింగ్ను ఢీకొట్టి కింద రైల్వే ట్రాక్పై పడింది. పెద్ద శబ్దం రావడంతో షణ్ముగయ్య, కురుంతమ్మ దంపతులు…
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణ ను గద్వాలలో మర్యాద పూర్వకంగా కలిసిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. కృష్ణా క్లస్టర్ పరిధిలో సాగుతున్న విజయ సంకల్ప యాత్రలో పాల్గొనేందుకు గద్వాలకు వచ్చిన ఆయన గద్వాలలో బిజెపి పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె.అరుణమ్మను…
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అపాయింటెడ్ డే అమలు చేయాలన్నారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలు చేయాలన్నారు.
షాపూర్ కంది బ్యారేజీ (డ్యామ్) పూర్తి చేయడంతో పాకిస్థాన్కు రావి నది నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది.. ఈ నీటితో 32000 హెక్టార్ల J&K భూమికి సాగునీరు అందించబడుతుంది. ఈ ప్రతిష్టాత్మకమైన నీటిపారుదల మరియు జలవిద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ పూర్తి కావడానికి…
ఉమ్మడి పాలమూరు ప్రజలను చల్లగా చూడాలని వేడుకున్నారు.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు dk అరుణమ్మ గద్వాలలోని జములమ్మ – పరుశురాముడిని స్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతించి, ప్రత్యేక…